Fertilizer | రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు-అన్నదాతలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిచారు.
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులు (Red Velvet Mites). వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే ఈసారి కొద్దిగా ముందే వచ్చేశా
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించింది. అయినా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన
సర్కారు నిర్లక్ష్యం రైతుల కొంపముంచుతున్నది. ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసిముద్దవుతున్నది. కొన్ని చోట్ల రైతుల కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతాంగం ల�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు జీలుగ, జను ము విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచలే�
వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపో�
కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిందని, ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ �
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని, కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ.. తెరవెనుక మాయాజాలం భారీగానే జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంతో పాటు వేసిన బస్తాల తరలింపులో సొసైటీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. బీర్ పూర్ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం అధ్యక్షుడు ముప్పాల రాంచందర్ రావు ఆధ్వర్యంలో రైతులకు బుధవారం జీలుగా విత్తనా�
మడుపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశవిద్యాలయo వారి సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు అనే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ర�
వానాకాలం పంటలకు రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలలో సిద్ధంగా ఉండాలని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలని, వెంటవెంటే కొనాలని పొత్తూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. పెద్దసంఖ్యలో గ్రామ జంక్షన్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. తూకంలో జాప్యం చేస్తున్నారని, జోకిన వడ్లను తీసుక�