సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు రైతులకు వల విసురుతున్నారు. ‘ప్రధాన మంత్రి కిసా న్ యోజన’ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నదాతలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
జీలుగ విత్తనాల పంపిణీలో ఆలస్యం జరుగుతున్నది. ఏప్రిల్లో అందించాల్సి ఉన్నా.. నేటికీ అరకొరే ఇస్తుండడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఎల్లారెడ్డిపేట మండలంలోని 24 గ్రామాలకు దాదాపు 1200 బ్యాగులు అవసరముండ�
ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, 500 రోజులు దాటినా అమలుచేయ�
రైతు ప్రభుత్వమని చెప్పుకొంటున్న కాంగ్రెస్.. రైతులను అదును చూసి దెబ్బకొడుతున్నది. ఇప్పటికే పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుతున్న రేవంత్రెడ్డి సరారు.. తాజాగా జీలుగ విత్తన ధరలు పెంచి మరో పిడుగు వేసింది. ఏక�
చెరువుల పునరుద్దరణలో భాగంగా గతంలో బీఆర్ఎస్ సర్కారు మిషన్ కాకతీయ ద్వారా చర్యలు తీసుకోవడంతో చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండేవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము గోస పడుతున్నామని రైతులు పే
తెలంగాణ రాష్ట్ర సహకార నూనెగింజల రైతుల సమాఖ్య లిమిటెడ్(టీజీ ఆయిల్ఫెడ్) పారదర్శకంగా రైతులకు న్యాయమైన ధరను అందిస్తున్నదని తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. సోమవారం ఆయన �
కాంగ్రెస్ ప్రభుత్వం తరు గు పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మండిపడ్డారు. మండలంలోని ఎన్మన్బెట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లో తరుగు పేరుతో ఐదు కిల�
దుంప పంటల సాగుతో దేశంలో పోషకాహార భద్రత సాధించవచ్చని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ దండ రాజిరెడ్డి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ప్రతినిధులు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా నష్టపోతున్న రైతులు, పంట కొనుగోళ్లలో కోతల కారణంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. యాసంగిలో రైతులు �
యాసంగి సీజన్ ముగియడంతో రైతులు వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ధాన్యం విక్రయాలు పూర్తయిన వారు పొలాలను చదునుచేసుకుంటున్నారు. వరుణదేవుడు కరుణిస్తే జూన్ నెలలోనే వరి నాట్లు వేసే అవకాశాలు మెండుగా కనిప�
కాంగ్రెస్ సర్కారు అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెకొండ, కొంకపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్య
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ఆదివారం కురిసిన వర్షం.. అన్నదాతలను ఆగంచేసింది. ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఇంకెంత నష్టం వాటిల్లుత�