తేమ శాతం వచ్చి నెల దాటినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతన్నలు భగ్గుమన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు.
రైతే రాజు అనే మాటకు కాలం చెల్లింది. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతులు వడ్లు కొనండంటూ బతిమాలుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.ఒక వైపు ప్రకృతి సహకరించకపోవడం, మరోవైపు అధికారులు, మిల్లర్ల మధ్య స
ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని రాచులూరు రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, భూసేకరణ అధికారి రాజు, తాసిల్�
తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోళ్లు కరువయ్యాయి. ఇక్కడి పలు గ్రామాల్లో దాదాపు 500కిపైగా ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి నెల రోజులైనా కొనుగోళ్లు చేయ�
కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి నెలపదిహేను రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం తహసీల్దార్, ఏవో కార్యాలయాల వద్ద ఆం�
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరతో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి..
MLA Sunitha Lakshma Reddy | ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఇవాళ కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి ధాన్యం కొనుగోలు కేంధ్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యం రాశులను, లారీలు రాక ఎక్కడివక్కడే ఉన్న తూకం వేసిన ధాన్యం బ�
రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల గోదాంలో జీలుగు విత్తనాల పంపణీనీ పెద్దపల్ల
Telangana | ధాన్యం తూకంలో దోపిడీని ప్రశ్నించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో
కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తున్న రైతులపై ఓ కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది. మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయడంతో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యం సుదూరం ఉంటే.. కొనుగోళ్లు మాత్రం నామమాత్రంగా జరుగుతున్న�
జడ్చర్ల మండలం గంగాపూర్ రోడ్డులోని పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు గురువారం జడ్చర్ల-కల్వకర్తి 167వ జాతీయర హదారిపైక�