వడ్లపై టార్పాలిన్లు కప్పి ఉన్న ఈ దృశ్యం దహెగాం కొనుగోలు కేంద్రంలోనిది. గతేడాది ఈ కేంద్రంలో ఇదే సమయానికి 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి మాత్రం ఇప్పటి వరకు కేవలం 7,200 క్వింటాళ్లు మాత్రమే సే
వరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందని పీజేటీఎస్ఏయూ శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప, డాక్టర్ రమేశ్ అన్నారు.
అకాల వర్షాలు వరి రైతు వెన్నువిరిచాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేలు, రహదారుల పక్కన రైతులు ఆరబోసిన ధాన్యం వర�
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సెంటర్లలో వడ్లు కాంటాలు కాక రైతులు చనిపోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత తో ధాన్యం తరలింపు ఆలస్యమవుతున్న
Y Satish Reddy | రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యత ధాన్యపు రాశులా..? లేకపోతే అందాల రాశులా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు.
రైతులు పండ్ల తోటల సాగు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ శేఖర్రెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వంద శాతం ఉచితంగా అందించే పండ్ల తోటలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం నల్లగొ�
అకాల వర్షానికి వరద ముంచెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి రైతులు ఘెల్లుమన్నారు. నడి వేసవిలో ఊరవాగు ఉప్పొంగి రెక్కల కష్టాన్ని ఒక్క ఉదుటున తుడిచిపెట్టేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తు
అకాల వాన రైతన్నను వెంటాడుతున్నది. ఆరుగాలం కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నది. ఓ వైపు కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో కేంద్రాల్లోనే ధాన్యం రోజుల తరబడి మూలుగుతున్నది. తాజాగా మంగళవారం
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదని, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర�
ల్లా వార్షిక రుణ ప్రణాళిక 2025-26 కింద రూ. 13,378.17 కోట్లతో ఖరారు చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశాన్ని నిర్వహి�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన పట్టా, అసైన్డ్ భూముల్లో వానకాలం సీజన్ నుంచి సాగును నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలె-క్టర్, జిల్లా వ్యవసాయ �
ఆ రైతులు రాత్రి వరకు తమ ధాన్యం కుప్పల మధ్యనే గడిపారు. 20 రోజులుగా ఆరబోసిన వడ్లు ఎండడంతో తెల్లారినంక బస్తాల్లో నింపాలనుకున్నరు. కొందరు రైతులు కాంటాలైన బస్తాలను లోడ్ చేయాలనుకున్నరు. మరికొందరు తమ విత్తన వడ్