తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తమ చర్యల వల్ల ఒక క�
చలో ఢిల్లీకి రెండు రోజులముందే దేశరాజధానికి తెలంగాణ అన్నదాతల ఆత్మగౌరవ పోరాటం చేరిపోయింది. హోర్డింగ్ల రూపంలో కేంద్ర సర్కారుకు తెలంగాణ రైతుల డిమాండ్ను కళ్లకు కడుతోంది. 'తెలంగాణపై వివక్ష �
మోడీ సర్కారుకు మూడిందని, దేశ్యవాప్తంగా రైతులు, దళితులు, మైనార్టీలు, సబ్బండ వర్గాలను కూడగట్టి ఢిల్లీ కోటను బద్దలు కొడతామని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు పండిం
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రానికి లేదా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? అని మోడీ సర్కారును మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ప్రతిగింజనూ కొనుగో�
ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�
న్యూఢిల్లీ: జనవరి 31న దేశవ్యాప్తంగా ‘ద్రోహ దినం’గా రైతులు పాటిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు. పంటలకు మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చాలన
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నివాసం వెలుపల రైతులు నిరసనకు దిగారు. బ్యాంకుల బారి నుంచి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. రైతులు తమ రుణాలు చెల్లించలేని పక్షంలో ‘రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ య�
లక్నో, జనవరి 19: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇదివరకటి ఎన్నికల్లో బీజేపీని సమర్థిస్తే ఆ పార్టీ రైతులను రాజకీయాల కోసం వాడుకున్నదని బీకేయూ నేత నరేశ్ టికాయిత్ దుయ్యబట్టారు. ఈసారి రైతుల ఉద్యమం ప్రభావంతో �
సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
2021 national round up | ఈ ఏడాది దేశంలో పలు కీలక ఘటనలు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. దవాఖానల్లో ప్రాణవాయువు కూడా దొరకలేదు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు అలుపెరుగకుండా సాగించిన న
అమరావతి : పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని ధర్నా చేస్తున్న రైతులకు, అడ్డుకున్న పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర ఫ్యాక్టరీ వద్ద చోటు చేస�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేశంలోని వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.