సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడి న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఉద్యమాన్ని విరమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. త�
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశంస వడ్ల తక్షణ కొనుగోలుకు ఆదేశించలేం తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూ
అమరావతి: అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర 32వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. గురువారం నెల్లూరులోని మరుపల్లి నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ ర
Mallikarjun Kharge: కేంద్రం తాజాగా రద్దు చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల సమయంలో మొత్తం
న్యూఢిల్లీ, నవంబర్ 29: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధమైన హామీ, నిరసనల్లో మరణించిన రైతులకు పరిహారం, అన్నదాతలపై కేసుల ఎత్తివేత వంటి ఆరు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పంజాబ్కు చెందిన 32 రైతు సంఘా ల నేత
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఏడాదికాలంగా ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ గురునానక్ �
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో రైతులు ఆందోళన విరమించి, ఇండ్లకు తిరిగివెళ్లాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం అన్
Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
Lalu Prasad Yadav: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇవాళ ఆ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Minister KTR | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
అమరులైన రైతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం | భారత రైతాంగం గొప్ప విజయం సాధించిందని.. గత 13 నెలల నుంచి రైతులు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు నేడు ముగింపు పలికామని