న్యూఢిల్లీ: జనవరి 31న దేశవ్యాప్తంగా ‘ద్రోహ దినం’గా రైతులు పాటిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు. పంటలకు మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చాలన
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నివాసం వెలుపల రైతులు నిరసనకు దిగారు. బ్యాంకుల బారి నుంచి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. రైతులు తమ రుణాలు చెల్లించలేని పక్షంలో ‘రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ య�
లక్నో, జనవరి 19: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇదివరకటి ఎన్నికల్లో బీజేపీని సమర్థిస్తే ఆ పార్టీ రైతులను రాజకీయాల కోసం వాడుకున్నదని బీకేయూ నేత నరేశ్ టికాయిత్ దుయ్యబట్టారు. ఈసారి రైతుల ఉద్యమం ప్రభావంతో �
సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
2021 national round up | ఈ ఏడాది దేశంలో పలు కీలక ఘటనలు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. దవాఖానల్లో ప్రాణవాయువు కూడా దొరకలేదు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు అలుపెరుగకుండా సాగించిన న
అమరావతి : పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని ధర్నా చేస్తున్న రైతులకు, అడ్డుకున్న పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర ఫ్యాక్టరీ వద్ద చోటు చేస�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేశంలోని వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
ధాన్యం సేకరణపై బీజేపీ డబుల్ గేమ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోహెడ, డిసెంబర్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపం గా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో.. దాదాపు 15 నెలలుగా ఆందోళన చేపడుతున్న రైతులు నిష్క్రమిస్తున్నాడు. ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్లను విడిచి రైతులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కొ�