కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టామని, ఇప్పుడు కరెంట్ కోతలు విధించి కన్నడ ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చే�
Farmers' Protest | ఇటీవలి వరదల్లో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగిన రైతులను పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఆ మాటలు విన్న అన్నదాతలు.. సీఎంకు తమపై ఎంత ప్రేమ ఉన్నదోనంటూ మురిసిపోయారు. గంప�
Rakesh Tikait:ఫేస్బుక్, ట్విట్టర్లలో రైతు ఉద్యమం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకున్నట్లు టిక�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా మహోద్యమం సాగించిన రైతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తున్నది. తాజాగా రైతుల ఆందోళనకు మద్దతు పలికాయని, ఢిల్ల�
Farmers Protest | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ రాజధాని ఢిల్లీ మరో భారీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీ
మహారాష్ట్ర రైతాంగం మరోసారి పోరుబాట పట్టింది. ఉల్లికి మద్దతు ధర కల్పించడంతో పాటు 17 ఇతర డిమాండ్లతో రైతులు రోడ్డెక్కారు. రాష్ట్రంలోని నాసిక్ నుంచి ముంబై వరకు సోమవారం భారీ నిరసన మార్చ్ ప్రారంభించారు.
బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం సమీపంలో భారత్మాల రోడ్డు కోసం భూము లు కోల్పోయిన రైతులు డిమాండ్ చేశారు.
Darshan Singh Dhaliwal అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్ను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు వరించింది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. పాటియ
ఏదైనా ఒక దేశం సామాజికరంగంలో ఏ మేరకు అభివృద్ధి సాధించిందనే విషయం కార్మికులు, కర్షకులు ఉత్పత్తి చేసిన సంపద మళ్లీ వారికి ఏ మేరకు తిరిగి లభిస్తున్నదన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ దేశంలోని కేంద్ర ప్రభుత్వ �
చండీగఢ్: బీజేపీ మంత్రి ఇంటి ముందు రైతులు బైఠాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలకు పేదల భూములు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. హర్యానాలోని అంబాలలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర హోంమంత్రి అని�
వివాదాస్పద సాగు చట్టాలు వెనక్కి తీసుకోనే వరకు కేంద్ర ప్రభుత్వంపై దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాదిన్నర పాటు అలుపెరుగని పోరాటం చేసిన రైతన్నలు మరో పోరాటానికి సిద్ధమౌతున్నారు.