Farmers Protest | తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు వచ్చే అవకాశం ఉండడంతో అడ్డుకునేంద�
Farmers protest | రైతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడంతో అరెస్టులు సాధ్యం కాలేదు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మార
Farmers Protest | సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి
Farmers' Protest | రైతులు మరోసారి తమ నిరసనను ఉధృతం చేశారు. (Farmers' Protest) ర్యాలీగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. మల్లన్నసాగర్ ద్వారా కూడవెల్లి వాగులోకి కాళేశ్వర జలాలను వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం అక్బర్పేట్-భూంపల్లిలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. బీఆర్�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు మూడు రోజులపాటు జరిగిన దేశవ్యాప్త ఆందోళనలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ, రుణమాఫీ, లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లను క�
Karnataka | కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసి మోసపోయిన రైతులు తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తున్నారు. నమ్మి ఓటేసిన తమను కాంగ్రెస్ నట్టేట ముంచిందని, మీరు ఆ తప్పు చేయొద్దంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టామని, ఇప్పుడు కరెంట్ కోతలు విధించి కన్నడ ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చే�
Farmers' Protest | ఇటీవలి వరదల్లో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగిన రైతులను పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఆ మాటలు విన్న అన్నదాతలు.. సీఎంకు తమపై ఎంత ప్రేమ ఉన్నదోనంటూ మురిసిపోయారు. గంప�
Rakesh Tikait:ఫేస్బుక్, ట్విట్టర్లలో రైతు ఉద్యమం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకున్నట్లు టిక�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా మహోద్యమం సాగించిన రైతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తున్నది. తాజాగా రైతుల ఆందోళనకు మద్దతు పలికాయని, ఢిల్ల�