Farmers protest | దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్ద�
ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పోలీసులతో ఘర్షణలో మరణించిన యువరైతు శుభకరణ్ సింగ్ అంతిమ సంస్కారాలపై అన్నదాతలు కీలక ప్రకటన చేశారు. మృతికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే మృతదేహానికి అంత్యక్రియలు
Haryana police | రైతులపై పంజాబ్ పోలీసులు (Haryana police) తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ చలో మార్చ్లో జరిగిన ఘర్షణల్లో రైతులు తమపై చెక్క కర్రలు (wooden sticks), కారంపొడి (chilli powder)తో దాడి చేశారని పోలీసులు ఆరోపించారు.
PM Modi | రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని (Committed to farmers welfare) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు.
farmers protest | ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి (farmers protest). ఢిల్లీ చలో నిరసనను రెండు రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు.
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
Formers protest | ఢిల్లీ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వచ్చిన వార్తలపై హర్యానా పోలీసులు (Haryana Police) తాజాగా స్పందించారు. ఈరోజు సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తల్లో రైతుల�
Farmers Protest | కేంద్రం ప్రతిపాదనలకు రైతులు నిరాకరిస్తూ ఆందోళన మరింత ఉధృతం చేశారు. హైడ్రాలిక్ క్రేజలు, జేసీబీలు, ప్రొక్లెయినర్స్ తదితర భారీ యంత్రాలను శంభు సరిహద్దులకు తరలించారు. దాంతో పోలీసులు రైతులను అడ్డుకు
Farmers Protest | రెండోసారి ప్రారంభమైన రైతుల ఆందోళనతో ఢిల్లీ ప్రజల్లో మరోసారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళన కష్టాలను ఇంకా మరవనే లేదు... మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి ఢిల్లీ సామాన
Farmers Protest | హర్యాణా సరిహద్దులో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని రాజకీయాలకు వాడుకుని లబ్ది పొందుతున్నారని, రైతునేతలు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. దాంతో రాజకీయ నాయకులకు వాళ్ళ రూల్స్ మింగుడు పడటక, బతుకు జీవుడా అ�
Farmers Protest | సాధారణంగా ప్రజాందోళనలను నియంత్రించేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేస్తుంటారు. ఆందోళనలు మరింత చేయి దాటితే ఫైరింగ్ చేస్తారు. అంతకు ముందు రబ్బర్ బుల్లెట్లు వాడతారు. ఇక లాఠీ చార్జీకి ముందు కూడా పోలీసు�
Farmers Protest | రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై ర
రైతులు తమ వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధర కోరుకోవడం ఎంతైనా సమంజసమే. కానీ, పంట దిగుబడుల మార్కెట్లో కొనుగోలుదార్లదే పైచేయి. వారిలో కారుచౌకగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగరేసుకుపోవాలని చూసే కార్పొరేట్లూ ఉంటారు