దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతన్నలను నిలువుదోపిడీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. క్వింటాలుకు ఐదారు కిలోల చొప్పున దోచుకునేలా కాంటాలను సెట్ చేయడంపై రైతన్నల్లో ఆగ్�
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి రోజులు గడుస్తున్నా తూకం చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా వ�
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి చౌరస్తా వద్ద గురువారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మూడు రోజులుగ
farmers protest | పంజాబ్లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట�
నానా కష్టాల నడుమ యాసంగి పంట పండించి.. తీరా వడ్లను అమ్ముకుందామంటే రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా వాటిలో కనీస సౌకర్యాలు లేవు. ఓ వైపు చెడగొట్టు వాన
ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారని వాపోతూ కొందరు రైతులు జి.యడవెల్లిలో కనగల్ - చండూరు రహదారిపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కనగల్ మండలంలో�
సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. సదర్మాట్ నీటిని విడుదల చేయాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోక పోవడంతో గురువారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్-మంచిర�
రాష్ట్ర ప్రభుత్వం పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హెగ్డోలి, కొల్లూర్, యాద్గార్పూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేయని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
‘పనిచేసి పదిమందిని సాకితే.. ఉపాయంతో ఊరందర్నీ సాకిండట’ తెలివిమంతుడిని ఉద్దేశించి నానుడిలో ఉన్న సామెత ఇది. కాంగ్రెస్ పాలన, కేసీఆర్ పాలనా తీరుకు ఇది చక్కగా సరిపోతుంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ
పదేండ్ల తరువాత మళ్లీ కరువు తరుముకొస్తున్నది. బోర్లు వేస్తే 80 ఫీట్ల లోతులో ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు 1.98 మీటర్ల లోతుకు పడిపోయింది. జనగామ జిల్లాలో గత ఏడాది 5.39 మీటర్లపైన ఉన్న భూగర్భ నీటి మట్టాలు..ఈ ఏడాది మార్చి
వరద కాలువలోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన, తక్కళ్లపెల్లి, భీమారం మండలం మన్నెగూడెం గ్రామాల రైతులు శనివారం కథలాపూర్ శివారులోని వరద కాలువ బ్రిడ్జిపై ధర్నా �
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎస్సారెస్పీ డీ-83 కెనాల్ను నమ్ముకొని సాగు చేసిన సీతంపల్లి, ఇప్పలపల్లిలోని సుమారు 700 ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొన్నది.