కాల్వలు పూర్తి చేసి నీరు అందించాలంటూ దుబ్బాక, చెల్లాపూర్, మల్లాయిపల్లి, కమ్మరపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చెల్లాపూర్ సమీపంలోని మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ వద్ద
Supreme Court | న్యాయవాదులు కేవలం ప్రచారం కోసం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సంక్లిష్ట సమస్యలపై పిటిషన్లు వేయొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతుల ఆందోళన, డిమాండ్లపై దాఖలైన పిటిషన్లను ఉపసంహరించ�
మొన్నటివరకు పంటలను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అదే మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి. తమ పంటలను అమ్ముకునేందుకు నానా ఆగచాట్లు. మార్కెట్లలో పడిగాపులు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆందోళనలు,
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి తరలి రావాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఇటీవల జరిపిన ఆందోళనలో అసువులు బాసిన రైతు స్వగ్రామం బల్లాహ్లో ఆ�
Farmers Protest | రైతులు మరోసారి ఆందోళనబాట పట్టనున్నారు. ఈ నెల 6 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. పంజాబ్, హర్యానా మినహా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రైతు సంఘా�
Farmers Protest | రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్ మహా పంచాయత్ను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం తెలిపింది. దీనిలో 400కుపైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది.
ఆరుగాలం కష్టించి సాదుకుంటున్న పంటలు నీరు లేక కండ్ల ముందే ఎండిపోతున్నాయని, ప్రభుత్వం తమ గోడును అర్థం కేసుకుని వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. బుధవారం రాజన్న �
Narayana | రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తె
WTO | పంజాబ్, హర్యానా సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. శంభు, ఖనౌరీ సరిహద్దులో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) దిష్టిబొమ్మను రైతు సంఘాల దహనం చేశారు. 20 అడుగుల ఎత్తున్న భారీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపార
కనీస మద్దతు ధరకు(ఎంఎంస్పీ) చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు.
Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్లో ఏడు జిల్లాల్లో సోమవారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 26 వరకు ఇంటర్నెట్ స�
Farmers protest | దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్ద�
ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పోలీసులతో ఘర్షణలో మరణించిన యువరైతు శుభకరణ్ సింగ్ అంతిమ సంస్కారాలపై అన్నదాతలు కీలక ప్రకటన చేశారు. మృతికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే మృతదేహానికి అంత్యక్రియలు
Haryana police | రైతులపై పంజాబ్ పోలీసులు (Haryana police) తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ చలో మార్చ్లో జరిగిన ఘర్షణల్లో రైతులు తమపై చెక్క కర్రలు (wooden sticks), కారంపొడి (chilli powder)తో దాడి చేశారని పోలీసులు ఆరోపించారు.
PM Modi | రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని (Committed to farmers welfare) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు.