farmers protest | ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి (farmers protest). ఢిల్లీ చలో నిరసనను రెండు రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు.
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
Formers protest | ఢిల్లీ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వచ్చిన వార్తలపై హర్యానా పోలీసులు (Haryana Police) తాజాగా స్పందించారు. ఈరోజు సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తల్లో రైతుల�
Farmers Protest | కేంద్రం ప్రతిపాదనలకు రైతులు నిరాకరిస్తూ ఆందోళన మరింత ఉధృతం చేశారు. హైడ్రాలిక్ క్రేజలు, జేసీబీలు, ప్రొక్లెయినర్స్ తదితర భారీ యంత్రాలను శంభు సరిహద్దులకు తరలించారు. దాంతో పోలీసులు రైతులను అడ్డుకు
Farmers Protest | రెండోసారి ప్రారంభమైన రైతుల ఆందోళనతో ఢిల్లీ ప్రజల్లో మరోసారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళన కష్టాలను ఇంకా మరవనే లేదు... మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి ఢిల్లీ సామాన
Farmers Protest | హర్యాణా సరిహద్దులో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని రాజకీయాలకు వాడుకుని లబ్ది పొందుతున్నారని, రైతునేతలు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. దాంతో రాజకీయ నాయకులకు వాళ్ళ రూల్స్ మింగుడు పడటక, బతుకు జీవుడా అ�
Farmers Protest | సాధారణంగా ప్రజాందోళనలను నియంత్రించేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేస్తుంటారు. ఆందోళనలు మరింత చేయి దాటితే ఫైరింగ్ చేస్తారు. అంతకు ముందు రబ్బర్ బుల్లెట్లు వాడతారు. ఇక లాఠీ చార్జీకి ముందు కూడా పోలీసు�
Farmers Protest | రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై ర
రైతులు తమ వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధర కోరుకోవడం ఎంతైనా సమంజసమే. కానీ, పంట దిగుబడుల మార్కెట్లో కొనుగోలుదార్లదే పైచేయి. వారిలో కారుచౌకగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగరేసుకుపోవాలని చూసే కార్పొరేట్లూ ఉంటారు
Traffic Jam | జాతీయ రాజధాని ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు నరకం చూస్తున్నారు. రైతుల ఛలో ఢిల్లీ నేపథ్యంలో పోలీసులు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్, నోయిడా, బాదల్పూర్, గురుగ్రామ్
Farmers Protest : రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముం
Farmers protest | తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో పంజాబ్కు గ్యాస్, డీజిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతుల నిరసన కారణంగా ఇవాళ ఇ�