Farmers Protest | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ రాజధాని ఢిల్లీ మరో భారీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీ
మహారాష్ట్ర రైతాంగం మరోసారి పోరుబాట పట్టింది. ఉల్లికి మద్దతు ధర కల్పించడంతో పాటు 17 ఇతర డిమాండ్లతో రైతులు రోడ్డెక్కారు. రాష్ట్రంలోని నాసిక్ నుంచి ముంబై వరకు సోమవారం భారీ నిరసన మార్చ్ ప్రారంభించారు.
బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం సమీపంలో భారత్మాల రోడ్డు కోసం భూము లు కోల్పోయిన రైతులు డిమాండ్ చేశారు.
Darshan Singh Dhaliwal అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్ను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు వరించింది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. పాటియ
ఏదైనా ఒక దేశం సామాజికరంగంలో ఏ మేరకు అభివృద్ధి సాధించిందనే విషయం కార్మికులు, కర్షకులు ఉత్పత్తి చేసిన సంపద మళ్లీ వారికి ఏ మేరకు తిరిగి లభిస్తున్నదన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ దేశంలోని కేంద్ర ప్రభుత్వ �
చండీగఢ్: బీజేపీ మంత్రి ఇంటి ముందు రైతులు బైఠాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలకు పేదల భూములు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. హర్యానాలోని అంబాలలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర హోంమంత్రి అని�
వివాదాస్పద సాగు చట్టాలు వెనక్కి తీసుకోనే వరకు కేంద్ర ప్రభుత్వంపై దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాదిన్నర పాటు అలుపెరుగని పోరాటం చేసిన రైతన్నలు మరో పోరాటానికి సిద్ధమౌతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తమ చర్యల వల్ల ఒక క�
చలో ఢిల్లీకి రెండు రోజులముందే దేశరాజధానికి తెలంగాణ అన్నదాతల ఆత్మగౌరవ పోరాటం చేరిపోయింది. హోర్డింగ్ల రూపంలో కేంద్ర సర్కారుకు తెలంగాణ రైతుల డిమాండ్ను కళ్లకు కడుతోంది. 'తెలంగాణపై వివక్ష �
మోడీ సర్కారుకు మూడిందని, దేశ్యవాప్తంగా రైతులు, దళితులు, మైనార్టీలు, సబ్బండ వర్గాలను కూడగట్టి ఢిల్లీ కోటను బద్దలు కొడతామని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు పండిం
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రానికి లేదా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? అని మోడీ సర్కారును మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ప్రతిగింజనూ కొనుగో�
ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�