సాగు చట్టాలపై మొదట్నుంచీ ఒకే వైఖరితో కేసీఆర్ బిల్లు పెట్టినప్పటినుంచీ వ్యతిరేకించిన ముఖ్యమంత్రి పలు వేదికలపైనా నల్లచట్టాలపై తీవ్ర నిరసన గళం పార్లమెంటులోనూ వ్యతిరేకించిన టీఆర్ఎస్ సభ్యులు హైదరాబా�
farm lawsChronology of Farmers protest | ఎట్టకేలకు రైతులు విజయం సాధించారు. ఏడాదికి పైగా ఎండ, వాన, చలి లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో చేసిన ఉద్యమానికి ప్రతిఫలం దక్కింది. ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, నిరాహర దీ�
న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాల ప్రయోజనాల గురించి రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప
farm laws repealed | రైతుల మేలు కోసమేనని చెబుతూ మోదీ ప్రభుత్వం గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులకు లాభం చేకూర్చేందుకే ఈ చట్టాలను తెచ్చామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకున్నప్పటికీ.. �
Central farm laws | అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంట�
కొత్తగూడెం:ఢిల్లీలోని ఘజియాబాద్ సింగుబోర్డర్లో మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ జరుగుతున్న రైతుల ధర్నాకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ నాయకులు మద్ద�
TRS Mahadharna | తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్ఎస్ పార్టీ రేపు మహాధర్నాను తలపెట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాన�
మధ్యలో యాత్ర రద్దు హైదరాబాద్కు పయనం కొనుగోలు కేంద్రాల్లోకి రానివ్వని రైతులు 3 గంటల నిరీక్షణ.. 3 నిమిషాల ప్రసంగం ఎక్కడికక్కడ నిలదీసిన రైతులు, మహిళలు నిరసనల మధ్య రూట్లు మార్చుకొన్న బండి సూర్యాపేట జిల్లా చి
రూటు మార్చిన ‘బండి’ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రైతులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని అన్నదాతలు మండిపడుతున�
బండికి నిరసన సెగ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిరిసన సెగలు తగులుతున్నాయి. చివ్వెంల మండల కేంద్రంలో రైతులు బండిని అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లాలో రైతులపై దాడ
ఖమ్మం : కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదన్నారు మంత్రి అజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన�
Telangana | కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచా�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�