Lalu Prasad Yadav: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇవాళ ఆ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Minister KTR | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
అమరులైన రైతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం | భారత రైతాంగం గొప్ప విజయం సాధించిందని.. గత 13 నెలల నుంచి రైతులు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు నేడు ముగింపు పలికామని
సాగు చట్టాలపై మొదట్నుంచీ ఒకే వైఖరితో కేసీఆర్ బిల్లు పెట్టినప్పటినుంచీ వ్యతిరేకించిన ముఖ్యమంత్రి పలు వేదికలపైనా నల్లచట్టాలపై తీవ్ర నిరసన గళం పార్లమెంటులోనూ వ్యతిరేకించిన టీఆర్ఎస్ సభ్యులు హైదరాబా�
farm lawsChronology of Farmers protest | ఎట్టకేలకు రైతులు విజయం సాధించారు. ఏడాదికి పైగా ఎండ, వాన, చలి లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో చేసిన ఉద్యమానికి ప్రతిఫలం దక్కింది. ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, నిరాహర దీ�
న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాల ప్రయోజనాల గురించి రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప
farm laws repealed | రైతుల మేలు కోసమేనని చెబుతూ మోదీ ప్రభుత్వం గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులకు లాభం చేకూర్చేందుకే ఈ చట్టాలను తెచ్చామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకున్నప్పటికీ.. �
Central farm laws | అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంట�
కొత్తగూడెం:ఢిల్లీలోని ఘజియాబాద్ సింగుబోర్డర్లో మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ జరుగుతున్న రైతుల ధర్నాకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ నాయకులు మద్ద�
TRS Mahadharna | తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్ఎస్ పార్టీ రేపు మహాధర్నాను తలపెట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాన�
మధ్యలో యాత్ర రద్దు హైదరాబాద్కు పయనం కొనుగోలు కేంద్రాల్లోకి రానివ్వని రైతులు 3 గంటల నిరీక్షణ.. 3 నిమిషాల ప్రసంగం ఎక్కడికక్కడ నిలదీసిన రైతులు, మహిళలు నిరసనల మధ్య రూట్లు మార్చుకొన్న బండి సూర్యాపేట జిల్లా చి
రూటు మార్చిన ‘బండి’ | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రైతులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని అన్నదాతలు మండిపడుతున�