Telangana | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్�
Bharatiya Kisan Union (BKU) leader Rakesh Tikait | కేంద్ర ప్రభుత్వం భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ మండిపడ్డారు. రైతు ఉద్యమంలో రైతుల మరణాలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సంతాపం లేదంటూ
చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల గురువారం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ పని లేన�
చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్న
రాకేశ్ టికాయిత్న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇకపై పండిన పంటను విక్రయించడానికి రైతులు పార్లమెంటుకు వెళ్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. రైతు ఉద్యమం నేపథ్యంలో టిక్�
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అరెస్టుకు డిమాండ్న్యూఢిల్లీ, అక్టోబర్ 17: లఖింపూర్ కేసులో అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కే�
BJP national office-bearers to meet on Monday | బీజేపీ జాతీయ పదాధికారుల భేటీ సోమవారం ఢిల్లీలో జరుగనున్నది. ఈ సందర్భంగా రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రైతుల ఆందోళన, కొవిడ్ మహమ్మారితో
సింఘులో దళిత కార్మికుడి దారుణ హత్య పోలీస్ బ్యారికేడ్కు మృతదేహం వేలాడదీత రైతుల్లో తీవ్ర కలవర పాటు మత గ్రంథాన్ని అవమానించినందుకే హత్య పోలీసులకు లొంగిపోయిన సరవ్జిత్ నిహంగ్ చండీగఢ్, అక్టోబర్ 16: సాగు
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను వెంటనే అక్కడ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టులో మరో పిల్ దాఖలైంది. కరోనా అంతం అయ్యే వరకు
ఎంపీ అర్వింద్ తీరుకు నిరసనగా.. మెట్పల్లి పట్టణంలో రహదారిపై బైఠాయింపు అర్వింద్ బాండ్పేపర్ ప్లకార్డులతో ఆందోళన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ మెట్పల్లి, అక్టోబర్ 12: నిజామాబాద్ బీజేపీ ఎంపీ �