న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద రైతులు శనివారం నిరసన చేయనున్నారు. పంజాబ్లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్కు �
Supreme Court slammed the Center and the Haryana government | రైతులను ఆందోళన విషయంలో కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ను
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతు
Farmers Protest: హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత నెల 27న రైతులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా స్థానిక రైతులుగా మినీ సెక్రెటేరియట్ ముట్టడికి బయలుదేరారు. అయితే �
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సాగు చట్టాలకు నిరసనగా రైతులు �
చండీఘడ్ : పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శనివారం పంజాబ్లోని జలంధర్లో హైవేను దిగ్బంధించడంతో పాటు రైల్వే ట్రాక్ను ముట్టడించారు. చెరుకు మద్దతు ధరను పెంచాలని,
చండీగఢ్: హర్యానాలో మహిళా రైతుల నేతృత్వంలో ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత తొమ్మిది నెలలుగా నిరసనలు చ
న్యూఢిల్లీ : ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు హర్యానాలోని జింద్ జిల్లాలో భారీ ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నారు. మహిళా రైతులు ముందుండి చేపట
Rahul Gandhi: వ్యవసాయ చట్టాలు, ధరల పెంపు, పెగాసస్ తదితర అంశాలపై చర్చకు తాము ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై సోమవారం మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రకటనలను కాంగ్రెస్ నేతలే ఎగతాళి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రామస్తులు,
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా పోరాడుతున్న రైతులు కేంద్రంలోని అధికార బీజేపీకి మరో హెచ్చరిక జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు, మంత్రులు