కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అరెస్టుకు డిమాండ్న్యూఢిల్లీ, అక్టోబర్ 17: లఖింపూర్ కేసులో అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కే�
BJP national office-bearers to meet on Monday | బీజేపీ జాతీయ పదాధికారుల భేటీ సోమవారం ఢిల్లీలో జరుగనున్నది. ఈ సందర్భంగా రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రైతుల ఆందోళన, కొవిడ్ మహమ్మారితో
సింఘులో దళిత కార్మికుడి దారుణ హత్య పోలీస్ బ్యారికేడ్కు మృతదేహం వేలాడదీత రైతుల్లో తీవ్ర కలవర పాటు మత గ్రంథాన్ని అవమానించినందుకే హత్య పోలీసులకు లొంగిపోయిన సరవ్జిత్ నిహంగ్ చండీగఢ్, అక్టోబర్ 16: సాగు
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను వెంటనే అక్కడ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టులో మరో పిల్ దాఖలైంది. కరోనా అంతం అయ్యే వరకు
ఎంపీ అర్వింద్ తీరుకు నిరసనగా.. మెట్పల్లి పట్టణంలో రహదారిపై బైఠాయింపు అర్వింద్ బాండ్పేపర్ ప్లకార్డులతో ఆందోళన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ మెట్పల్లి, అక్టోబర్ 12: నిజామాబాద్ బీజేపీ ఎంపీ �
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన 8 మందిలో నలుగురు రైతుల మరణంపై నిరసనగా ఈ నెల 18న రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొ�
చండీగఢ్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ మాదిరి ఘటన హర్యానాలో జరిగింది. బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి హింసాకాండలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్నోకు విమానంలో బయలుదేరారు. రాహుల్ గాంధీ వెంట చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పంజాబ్ సీఎం చరణ్�
టేకులపల్లి: రైతులకు మద్దతుగా రహదారుల దిగ్భంధం కార్యక్రమంలో చిత్రం యూనిట్ పాల్గొన్నది. మరో ప్రేమకథ చిత్రం హీరో, హీరోయిన్ తోపాటు చిత్రబృందం అన్నదాతలకు మద్దతు తెలిపింది. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంల�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిరసన చేపడుతున్న అన్నదాతల మీదకు ఓ వాహనం దూసుకువెళ్లింది. దానికి సంబంధించిన
Lakhimpur Kheri Violence | ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు కొందరు రైతులను తొక్కేయడంతో ఈ హిం�
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తన పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి త
Lakhimpur Keri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమ�