చండీగఢ్: హర్యానాలో మహిళా రైతుల నేతృత్వంలో ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత తొమ్మిది నెలలుగా నిరసనలు చ
న్యూఢిల్లీ : ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు హర్యానాలోని జింద్ జిల్లాలో భారీ ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నారు. మహిళా రైతులు ముందుండి చేపట
Rahul Gandhi: వ్యవసాయ చట్టాలు, ధరల పెంపు, పెగాసస్ తదితర అంశాలపై చర్చకు తాము ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై సోమవారం మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రకటనలను కాంగ్రెస్ నేతలే ఎగతాళి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రామస్తులు,
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా పోరాడుతున్న రైతులు కేంద్రంలోని అధికార బీజేపీకి మరో హెచ్చరిక జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు, మంత్రులు
న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు ఎవరినైనా ఈ చట్టం కింద అరెస్�
న్యూఢిల్లీ: తమను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలో రైతులకు తెలుసని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘చె�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోబోమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైతులతో చర్చలు జరుపుతామని అనడంలో ఏమైనా అర్థం ఉన్నదా? అని శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శిం�
న్యూఢిల్లీ: రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాల్లోని సమస్యలను పాయింట్ వారీగా తెలియజేస్తే వాటిపై చర్చలు జరుపుతామని గురువ
దేశ రాజధాని నగరంలో ప్రదర్శన నిర్వహించుకునేందుకు రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. రైతులు ఈ నెల 22 నుంచి ఆగస్ట్ వరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Farmers protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పోరాడుతున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు గురువారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేంద్ర ప
న్యూఢిల్లీ: పార్లమెంట్ వద్ద రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతు నేతలకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభ�
సిర్సా: తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డారు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పారామిలిటరీ దళాలను భారీగా మోహరించినప్
న్యూఢిల్లీ, జూలై 8: దేశంలో సామాన్య జనానికి నానాటికీ భారమవుతున్న ఇంధన ధరలను సగానికి తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు.. పెట్రో �