న్యూఢిల్లీ, జూలై 4: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరిగినన్ని రోజులు 200 మంది రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతారని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం మరో ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమవుతున్న తరుణంలో అన్నదాతలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజ�
న్యూఢిల్లీ : రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా దాగుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. రైతుల ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం కాదని దీని వెనుక రహస్య అజెండా ఉందని ఆయన వ్యాఖ్యాన�
ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట రేపు(శనివారం) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను నిరస�
చట్టాలు రద్దు చేసే వరకూ నిరసన : రాకేశ్ టికాయిత్ | కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశా�
అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రం చేసేందుకు పంజాబ్ రైతులు మరోసారి సిద్ధమయ్యారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన రైతులు బుధవారంఅమృత్సర్లోని బియాస్ పట్టణ�
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతు సంఘాలు బుధవారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ను విజయవంతం చేయాలని బీకేయూ ఏక్తా ఉగ్ర
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైతులు తమ నిరసనలను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా దృష్ట్యా పిల
చండీఘడ్ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో రైతుల ఆందోళన సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారుతుందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేప�
చండీగఢ్: వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల్లో మరణించిన రైతుల ప్రాణ త్యాగాలు వృథా కాకుండా చూసే బాధ్యత మనందరిదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హర్యానాలోని జిండ్లో ఆదివారం జరిగిన కిసాన్ మహా పం�
న్యూఢిల్లీ: మే నెలలో చలో పార్లమెంట్కు పిలుపునిచ్చినట్లు 40 రైతుల సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ర్యాలీ నిర్వహించే తేదీని త్వరలో నిర్ణయిస్తామని బుధవారం తెలిపింది. ఏప్రిల్ 10న కుండ్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్ర�