న్యూఢిల్లీ : సాగుచట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రారంభమైంది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాలు నాలుగు నెలలుగా చేరగా.. సంయుక్త కిసాన్ మ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భారత్ బంద్ జరుగనున్నది. దేశ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గ�
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగ�
భద్రతకు భరోసానిస్తున్న వ్యవసాయభూమి ఇంట్లో అందరి పేరిట ఎంతోకొంత భూమి రైతుబంధు, రైతుబీమా పథకాలతో మార్పు మూడేండ్లలో 9 లక్షలు పెరిగిన పట్టాదారులు ఐదెకరాల్లోపు రైతులు 92.54% మంది 8 ఎకరాలపైన భూమి ఉన్నవారు 1% లోపే ఒ�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న రైతులందిరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. తాను కూడా వ్యాక్సిన�
న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు. ఐదు రాష్ట్రాలకు వెళ్లడానికి తాము ప్రత్యేక �
న్యూఢిల్లీ: ఎర్రకోట హింస కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో ఒకరు జనవరి 26న ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ఖేమ్ప్రీత్ సింగ్ కాగా, మరొకరు జనవరి 26 నాటి
మీరట్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు ఏ మాత్రం ఆశలు వదులుకోవద్దని, వెనుకడుగు వేయవద్దని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా సూచించారు. రైతు�
లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఆశ కోల్పోవద్దని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఎంత కాలం పోరాడినా రైతుల వెంటే ఉంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆద�
వాషింగ్టన్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నాలుగు నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిక్రీ బోర్డర్లో మహిళా రైతులు కూడా ఆ ఆందోళనల
న్యూఢిల్లీ: రైతులు ఏదైనా అంశాన్ని లేవనెత్తితే దానిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకపోత�