న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు ఎవరినైనా ఈ చట్టం కింద అరెస్�
న్యూఢిల్లీ: తమను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలో రైతులకు తెలుసని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘చె�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోబోమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైతులతో చర్చలు జరుపుతామని అనడంలో ఏమైనా అర్థం ఉన్నదా? అని శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శిం�
న్యూఢిల్లీ: రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాల్లోని సమస్యలను పాయింట్ వారీగా తెలియజేస్తే వాటిపై చర్చలు జరుపుతామని గురువ
దేశ రాజధాని నగరంలో ప్రదర్శన నిర్వహించుకునేందుకు రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. రైతులు ఈ నెల 22 నుంచి ఆగస్ట్ వరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Farmers protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పోరాడుతున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు గురువారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేంద్ర ప
న్యూఢిల్లీ: పార్లమెంట్ వద్ద రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతు నేతలకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభ�
సిర్సా: తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డారు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పారామిలిటరీ దళాలను భారీగా మోహరించినప్
న్యూఢిల్లీ, జూలై 8: దేశంలో సామాన్య జనానికి నానాటికీ భారమవుతున్న ఇంధన ధరలను సగానికి తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు.. పెట్రో �
న్యూఢిల్లీ, జూలై 4: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరిగినన్ని రోజులు 200 మంది రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతారని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం మరో ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమవుతున్న తరుణంలో అన్నదాతలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజ�
న్యూఢిల్లీ : రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా దాగుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. రైతుల ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం కాదని దీని వెనుక రహస్య అజెండా ఉందని ఆయన వ్యాఖ్యాన�