ఆందోళన చేస్తున్న అన్నదాతలమీదకు కేంద్రమంత్రి కాన్వాయ్ నలుగురి మృతి.. ఆగ్రహంతో కార్లను తగులబెట్టిన నిరసనకారులు పోలీసుల లాఠీచార్జి… ఘర్షణల్లో మరో నలుగురు ఇతరుల మృతి రణరంగాన్ని తలపించిన యూపీలోని లఖింపూ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చేలరేగిన హింసలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మరణించిన వారిలో నలుగురు రైతులున్నారు. లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన�
లక్నో: ఉత్తరప్రదేశ్లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 8 మంది గాయపడినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్
న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ కర్నాల్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. నిరసనకారులు బారికేడ్లను ధ్వంసం చేసి ముందుకు తోసుకురాగా
న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద రైతులు శనివారం నిరసన చేయనున్నారు. పంజాబ్లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్కు �
Supreme Court slammed the Center and the Haryana government | రైతులను ఆందోళన విషయంలో కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ను
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతు
Farmers Protest: హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత నెల 27న రైతులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా స్థానిక రైతులుగా మినీ సెక్రెటేరియట్ ముట్టడికి బయలుదేరారు. అయితే �
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సాగు చట్టాలకు నిరసనగా రైతులు �
చండీఘడ్ : పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శనివారం పంజాబ్లోని జలంధర్లో హైవేను దిగ్బంధించడంతో పాటు రైల్వే ట్రాక్ను ముట్టడించారు. చెరుకు మద్దతు ధరను పెంచాలని,