అమరావతి : పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని ధర్నా చేస్తున్న రైతులకు, అడ్డుకున్న పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర ఫ్యాక్టరీ వద్ద చోటు చేస�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేశంలోని వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
ధాన్యం సేకరణపై బీజేపీ డబుల్ గేమ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోహెడ, డిసెంబర్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపం గా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో.. దాదాపు 15 నెలలుగా ఆందోళన చేపడుతున్న రైతులు నిష్క్రమిస్తున్నాడు. ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్లను విడిచి రైతులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కొ�
సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడి న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఉద్యమాన్ని విరమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. త�
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశంస వడ్ల తక్షణ కొనుగోలుకు ఆదేశించలేం తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూ
అమరావతి: అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర 32వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. గురువారం నెల్లూరులోని మరుపల్లి నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ ర