న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన 8 మందిలో నలుగురు రైతుల మరణంపై నిరసనగా ఈ నెల 18న రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొ�
చండీగఢ్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ మాదిరి ఘటన హర్యానాలో జరిగింది. బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి హింసాకాండలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్నోకు విమానంలో బయలుదేరారు. రాహుల్ గాంధీ వెంట చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పంజాబ్ సీఎం చరణ్�
టేకులపల్లి: రైతులకు మద్దతుగా రహదారుల దిగ్భంధం కార్యక్రమంలో చిత్రం యూనిట్ పాల్గొన్నది. మరో ప్రేమకథ చిత్రం హీరో, హీరోయిన్ తోపాటు చిత్రబృందం అన్నదాతలకు మద్దతు తెలిపింది. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంల�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిరసన చేపడుతున్న అన్నదాతల మీదకు ఓ వాహనం దూసుకువెళ్లింది. దానికి సంబంధించిన
Lakhimpur Kheri Violence | ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు కొందరు రైతులను తొక్కేయడంతో ఈ హిం�
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తన పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి త
Lakhimpur Keri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమ�
ఆందోళన చేస్తున్న అన్నదాతలమీదకు కేంద్రమంత్రి కాన్వాయ్ నలుగురి మృతి.. ఆగ్రహంతో కార్లను తగులబెట్టిన నిరసనకారులు పోలీసుల లాఠీచార్జి… ఘర్షణల్లో మరో నలుగురు ఇతరుల మృతి రణరంగాన్ని తలపించిన యూపీలోని లఖింపూ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చేలరేగిన హింసలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మరణించిన వారిలో నలుగురు రైతులున్నారు. లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన�
లక్నో: ఉత్తరప్రదేశ్లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 8 మంది గాయపడినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్
న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ కర్నాల్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. నిరసనకారులు బారికేడ్లను ధ్వంసం చేసి ముందుకు తోసుకురాగా