Adilabad | మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన రావుల రమేశ్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్, అటో నడుపుకుంటూ, ఎవరైనా పిలిస్తే కారు డ్రైవింగ్కు కూడా వెళ్తుంటాడు. కానీ కుటుంబ పోషణకు ఇది సరిపోదని భావించాడు. అత్తగారి ఊ�
దాదాపు 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మితే వచ్చింది 2 రూపాయలే. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. రాజేంద్ర చవాన్ అనే రైతు ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి త
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలు చేస్తున్నదని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రకటనలో పేర్కొన్నారు. రైతు సుభిక్షమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ (పీఎం కిసాన్) పథకం ద్వారా 2022-23 ఏప్రిల్-జూలై విడతలో 11.3 కోట్ల మంది రైతులు లబ్ధిపొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రికేటీఆర్ పిలుపుతో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలో సిరిసిల్లలోని బీఆర్ఎస్ సీనియర్ నేత చీటి నర్సింగరావు తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధ
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కర్ణాటకలోని మాండ్య రైతులు మండిపడ్డారు. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిమకు రక్తాభిషేకం చేసి, తీవ్ర నిరసన తెలిపారు.
దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు
Minister Errabelli Dayaker rao | ఏ రైతు అయినా సరే తన పొలాన్ని చూసిన వెంటనే మురిసిపోతాడు. వ్యవసాయం చేస్తూ నిరంతరం శ్రమిస్తాడు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రైతుగా