వ్యవసాయాధారమైన దేశంలో జాతికి వెన్నెముక వంటి రైతు ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతున్నది. రైతు బీమా ద్వారా 5లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఏటా �
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బీమా అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధి న్యాలకొండన్నపల్లికి చెందిన రైతు పిట్టల
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టింది. అగ్నిపథ్ పథకం దేశ వ
Sircilla | సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్తో ప్రమాదవశాత్తు వ
తెలంగాణలోని రైతు కేంద్రిత వ్యవసాయ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఇందుకోసం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ స్థాయి సమావేశం తీర్మానించింది. అవసరమైతే దే�
రైతన్న కోసం గ్రామస్తులు దండులా కదిలారు. మేమున్నామంటూ అండగా నిలిచారు. పొలాన్ని చదును చేసి ధైర్యం నింపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులపూర్కు చెందిన రైతు
బీజేపీ పాలిత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో హనుమంతప్ప అనే రైతు కుటుంబం జీవనం సాగిస్తున్నది. అసలే ఆ ఊరిలో కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. దీంతో
కూరగాయల్లో అగ్రస్థానం బోడకాకరది. ధరలో దీనికిదే సాటి. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటిది. ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో బోడకాకర సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. భద్రాద్రి కొత�
రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్పై కొందరు దుండగులు సోమవారం నలుపు రంగు సిరాతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలపాగా, ముఖం, కుర్తా, ఆకుపచ్చ తువ్వాల మీద సిరా మరకలు పడ్డా
రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, శాస్త్రవేత్తలు ఎన్ని అధునాతన పద్ధతులను కనిపెట్టినా.. అ�
రైతు సంబంధిత అంశాలపై అశోక్ గులాటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ నాలుగు రోజుల పర్యటన విజయవంతం.. హైదరాబాద్ చేరుకొన్న సీఎం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలో రైతులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి పద్ధతు�
కొల్లాపూర్ : అప్పు ఇచ్చి తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారంటూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి దిగడం సంచలనం కలిగించింది. వివరాల
బీజేపీ నాయకుల అబద్ధాలపై ప్రజానీకం మండిపడుతున్నది.. తుక్కుగూడ వేదికగా చేసిన చిల్లర మాటలను ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఇక్కడ రైతు రాజ్యం నడుస్తున్నదని రైతులోకం నినదిస్తున్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తె
సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన కాన్వాయ్ను ఆపి ఓ రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. మహబూబాబాద్క�