రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు అండగా నిలిచాయని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు రైతులకు రూ.54,178 కోట్
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
సుప్రీంకోర్టు ఎదుట నోయిడా వ్యక్తి ఆత్మహత్యాయత్నం భార్యా పిల్లల ఆకలికేకలు చూడలేకేనని వెల్లడి ఆకలి సమస్యే లేదని సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం అదనంగా ధాన్యం సేకరించాల్సి వస్తుందని సామూహిక వంటశాలలపై వ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తికి చెందిన ఎడవెల్లి భూపతిరెడ్డి, తైవాన్ జామతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో మామిడి, అరటి తోటలు సాగు చేశాడు. మార్కెటింగ్ కోసం దళారులను ఆశ్రయించి, తీవ్రంగా �
ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయ�
భోపాల్: పండించిన వెల్లుల్లికి కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రాలేదని ఓ యువరైతు 160 కిలోల పంటకు నిప్పు పెట్టాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని దేవళి పట్టణానికి చెందిన శంకర్ తాను పండించిన వెల్లుల్లి పంటను మంద
మూడు నెలల్లోనే 1.20 లక్షల లాభం ఇతర పంటలతోనే రైతు ఆర్థిక పరిపుష్ఠి రైతు మ్యాకల రామచంద్రం వెల్లడి నారాయణరావుపేట, డిసెంబర్ 18: ఉన్నది ఎకరంన్నర భూమి.. ఆ భూమిలోనే అన్ని రకాల పంటలు వేశాడు సిద్దిపేట జిల్లా నారాయణరా�
Crop burning | వెల్దుర్తిలో విషాదం నెలకొంది. వెల్దుర్తిలో పంట వ్యర్ధాలు దహనం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తన పొలంలో వరి కొయ్యలను దహనం
Commits suicide | జిల్లాలోని డోర్నకల్ మండల పరిధిలోని రాముతండాలో గురువారం అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం..తండాకు చెందిన భూక్యా చీమా(45) కుమార్తె పెళ్లికి అప్పులు చ�
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
పంజాబ్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు దీక్షావేదికకు సమీపంలోనే ఘటన ఛండీగఢ్, నవంబర్ 10: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఏడాదిగా నిరసనలు చేపడుతున్న ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దుల్లో దారుణం చ�
లింగంపేట, నవంబర్ 5: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్కు చెందిన రైతు మామిడి చి న్న బీరయ్య అలియాస్ పాతింటి చిన్న బీరయ్య(56) గుండెపోటుతో మరణించారు. బీరయ్య.. పండిన ధాన్యాన్ని గత నెల 27న లింగంపేట మండల కేంద