రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
ఒక రైతు కుటుంబానికి కేసీఆర్ సర్కారు సాయం.. రైతుబంధు కింద రూ.4.50లక్షలు, కల్యాణలక్ష్మి ద్వారా రూ.51వేలు త్వరలో రెండో కూతురి పేర అందనున్న లక్షా నూట పదహార్లు కుటుంబానికి అండగా నిలిచిన పథకాలు ఆనందంలో కుటుంబసభ్య�
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ కోసం ఏనాడైనా నోరు �
తనలాగా తన పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకోకూడదని వారి బాగు కోసం ఎంతైనా శ్రమిస్తుంటారు రైతులు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా అరందియా గ్రామానికి చెందిన రైతు కూడా పిల్లల కోసం ఏం చేసేందుకూ వెన
రైతును కొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే పనులను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త అదానీకి మేలు చేసేలా కేంద్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుక�
అది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర గురువారం మధ్యాహ్నం గద్వాలకు చేరుకొన్నది.. ఆ పార్టీ శ్రేణులు అక్కడ బహిరంగసభ ఏర్పాటు చ�
పంటలను మార్కెట్కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కమీషన్ ఇచ్చే పనిలేదు. తరుగుకు అవకాశం అసలే లేదు. పంట కోసిన చోటే రైతుల ఉత్పత్తి సంఘాల(ఎఫ్పీసీ) సేకరణ. మార్కెట్ రేటుతో సమానంగా ధర చెల్లింపు. ఫలితంగా రైతుకు అద�
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన �
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అందుకు గాను బీజేపీని తరిమి తరిమి కొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూ�
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు రైతుల జీవితాల్లో భరోసా నింపాయి. స్వరాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమ
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్య�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జ