విద్యుత్ షాక్| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో విషాదం నెలకొన్నది. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గొల్లపల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు.
ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెకానికల్ లైఫ్ అనే పదానికి ప్రత్యక్ష నిదర్శనంలా చాలా మంది బతుకుతున్నారు. కనీసం ఒక్క పూట కూడా కుటుంబంతో గడపలేనంతగా బిజీ అ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడో యువరైతు. ఒకే పంటకు పరిమితం కాకుండా పంటమార్పిడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. తనకున్న భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొ�
చేయి చాపే పనిలేదు.. సీఎం కేసీఆర్ సారు ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుంది. నాకు ఎకరన్నర పొలం ఉండగా రూ.7,500 వచ్చాయి. ఇక దుక్కులు, పంట విత్తడానికి ఈ నగదు సరిపోతుంది. ఇక ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు అడగాల్సిన
సీఎం కేసీఆర్ నా అన్నల కంటే ఎక్కువ నా సొంత అన్నతమ్ముళ్ల కంటే కూడా నాకు కేసీఆర్ అంటేనే ఎక్కువ ఇష్టం. నా తోడఏడుగురు అన్నలున్నరు. ఏనాడూ నాకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. కానీ, నేను రైతును అయినందుకు సీఎం కేసీఆర్ ఏటా
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో న్యాయంకరీంనగర్ రూరల్, జూన్ 19: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పోయిన భూమిని దక్కించుకున్నాడు ఓ రైతు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్కు చెందిన ఆవుల రమ, నాంపెల్లి దంపతులక�
రైతు సమస్యపై అర్ధరాత్రి స్పందించిన మంత్రి కేటీఆర్ అప్పుడే బాధితులకు జనగామ కలెక్టర్ ఫోన్ లింగాలఘనపురం, జూన్ 9: ఓ రైతు కుటుంబం సమస్యపై అర్ధరాత్రి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సీఎం కేసీఆర్ను కొనియాడిన లబ్ధిదారురాలు కుభీర్, ఏప్రిల్ 17: మహారాష్ట్ర వాసికి తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా అందించింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన రైతు భార్య స్పందిస్తూ.. కేసీఆర్ పనితీరును కొనియాడారు. ఇలాం
యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తు�
రాష్ట్రంలో ప్రభుత్వ వరం.. అనారోగ్యంతో రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లలేక ఓ రైతు ఇబ్బంది పడుతుంటే సాక్షాత్తూ రెవెన్యూ యంత్రాంగం.. ఆ రైతు రంగోలి నర్సింహులుచారి ఇంటికి తరలి వచ్చింది. తాసిల్దార్ శ్రీదేవ�