పంటలను మార్కెట్కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కమీషన్ ఇచ్చే పనిలేదు. తరుగుకు అవకాశం అసలే లేదు. పంట కోసిన చోటే రైతుల ఉత్పత్తి సంఘాల(ఎఫ్పీసీ) సేకరణ. మార్కెట్ రేటుతో సమానంగా ధర చెల్లింపు. ఫలితంగా రైతుకు అద�
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన �
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అందుకు గాను బీజేపీని తరిమి తరిమి కొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూ�
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు రైతుల జీవితాల్లో భరోసా నింపాయి. స్వరాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమ
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్య�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు అండగా నిలిచాయని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు రైతులకు రూ.54,178 కోట్
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
సుప్రీంకోర్టు ఎదుట నోయిడా వ్యక్తి ఆత్మహత్యాయత్నం భార్యా పిల్లల ఆకలికేకలు చూడలేకేనని వెల్లడి ఆకలి సమస్యే లేదని సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం అదనంగా ధాన్యం సేకరించాల్సి వస్తుందని సామూహిక వంటశాలలపై వ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తికి చెందిన ఎడవెల్లి భూపతిరెడ్డి, తైవాన్ జామతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో మామిడి, అరటి తోటలు సాగు చేశాడు. మార్కెటింగ్ కోసం దళారులను ఆశ్రయించి, తీవ్రంగా �
ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయ�