భోపాల్: పండించిన వెల్లుల్లికి కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రాలేదని ఓ యువరైతు 160 కిలోల పంటకు నిప్పు పెట్టాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని దేవళి పట్టణానికి చెందిన శంకర్ తాను పండించిన వెల్లుల్లి పంటను మంద
మూడు నెలల్లోనే 1.20 లక్షల లాభం ఇతర పంటలతోనే రైతు ఆర్థిక పరిపుష్ఠి రైతు మ్యాకల రామచంద్రం వెల్లడి నారాయణరావుపేట, డిసెంబర్ 18: ఉన్నది ఎకరంన్నర భూమి.. ఆ భూమిలోనే అన్ని రకాల పంటలు వేశాడు సిద్దిపేట జిల్లా నారాయణరా�
Crop burning | వెల్దుర్తిలో విషాదం నెలకొంది. వెల్దుర్తిలో పంట వ్యర్ధాలు దహనం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తన పొలంలో వరి కొయ్యలను దహనం
Commits suicide | జిల్లాలోని డోర్నకల్ మండల పరిధిలోని రాముతండాలో గురువారం అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం..తండాకు చెందిన భూక్యా చీమా(45) కుమార్తె పెళ్లికి అప్పులు చ�
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
పంజాబ్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు దీక్షావేదికకు సమీపంలోనే ఘటన ఛండీగఢ్, నవంబర్ 10: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఏడాదిగా నిరసనలు చేపడుతున్న ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దుల్లో దారుణం చ�
లింగంపేట, నవంబర్ 5: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్కు చెందిన రైతు మామిడి చి న్న బీరయ్య అలియాస్ పాతింటి చిన్న బీరయ్య(56) గుండెపోటుతో మరణించారు. బీరయ్య.. పండిన ధాన్యాన్ని గత నెల 27న లింగంపేట మండల కేంద
దండేపల్లి : దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టెం లింగన్న(62) అనే రైతు గురువారం విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకార�
దమ్మపేట: పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య కోరారు. దమ్మపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భ
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిల్లగండితండాలో విషాదం గూడూరు : పంటచేనులోకి జంతువులు రాకుండా అమర్చిన విద్యుత్తీగ తగిలి మహిళా రైతు మృతి చెందగా కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనలో చేనుక�
ముంబై, సెప్టెంబర్ 26: ఆకాశం నుంచి స్వర్ణశిలలు రాలుతాయని చందమామ కథల్లో చదువుకున్నాం. మహారాష్ట్రలోని ఉస్మాన్జిల్లా వశి మండలానికి చెందిన ప్రభు నివతి అనే రైతుకు నిజజీవితంలో ఇలాంటి ఘటనే ఎదురైంది. శుక్రవారం �
పాట్నా, సెప్టెంబర్ 17: బీహార్లో ఏదైనా ఓ బ్యాంకులో ఖాతా ఉంటే పోయేది. లైఫ్ సెటిల్ అయిపోయేది.. కొన్ని రోజులుగా బీహార్లో కొందరి ఖాతాల్లో జమైతున్న డబ్బును చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. బ్యాంకు ఖాతాలో
వ్యవసాయ రుణాల సద్వినియోగం రుణంలో ఎక్కువ భాగం పెట్టుబడికే సాగు ఎక్కువున్నా తక్కువ రుణాలే పెట్టుబడికి తగ్గట్టుగానే ఆదాయం గతేడాది లక్ష కోట్ల పంట దిగుబడి ఎన్ఎస్ఎస్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, సెప్టెంబ�