దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
తన పేరున తప్పుగా ఎకరం భూమి నమోదుఅసలు పట్టాదారుడికి అప్పగించిన నల్లగొండ రైతుమునుగోడు, సెప్టెంబర్ 3: అవకాశం దొరికితే పక్కవాడి భూమిని ఎలా ఆక్రమించుకోవాలో ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి తనది కాని
ఎవుసానికి తోడుగా సాంకేతికత స్టార్టప్లతో రైతుకు చేయూత ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి సాంకేతిక దన్నుగా నిలిచేంందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్�
పన్నా, ఆగస్టు 28: అందరు రైతుల పొలాల్లో పంటలు పండుతాయి. ఈ రైతు పొలంలో వజ్రాలు పండుతాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఓ రైతుకు తన పొలంలో ఏకంగా ఆరు వజ్రాలు దొరికాయి. పన్నా జిల్లాలో డైమండ్ రిజర్వ్ ప్రాంతాలను రాష్ట్ర �
ఎలుగుబంటి| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. మండలంలోని దేగవత్ తండాకు చెందిన కున్సోత్ గంగాధర్పై బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి చేసింది.
విద్యుత్ షాక్| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో విషాదం నెలకొన్నది. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గొల్లపల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు.
ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెకానికల్ లైఫ్ అనే పదానికి ప్రత్యక్ష నిదర్శనంలా చాలా మంది బతుకుతున్నారు. కనీసం ఒక్క పూట కూడా కుటుంబంతో గడపలేనంతగా బిజీ అ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడో యువరైతు. ఒకే పంటకు పరిమితం కాకుండా పంటమార్పిడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. తనకున్న భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొ�
చేయి చాపే పనిలేదు.. సీఎం కేసీఆర్ సారు ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుంది. నాకు ఎకరన్నర పొలం ఉండగా రూ.7,500 వచ్చాయి. ఇక దుక్కులు, పంట విత్తడానికి ఈ నగదు సరిపోతుంది. ఇక ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు అడగాల్సిన
సీఎం కేసీఆర్ నా అన్నల కంటే ఎక్కువ నా సొంత అన్నతమ్ముళ్ల కంటే కూడా నాకు కేసీఆర్ అంటేనే ఎక్కువ ఇష్టం. నా తోడఏడుగురు అన్నలున్నరు. ఏనాడూ నాకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. కానీ, నేను రైతును అయినందుకు సీఎం కేసీఆర్ ఏటా
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో న్యాయంకరీంనగర్ రూరల్, జూన్ 19: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పోయిన భూమిని దక్కించుకున్నాడు ఓ రైతు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్కు చెందిన ఆవుల రమ, నాంపెల్లి దంపతులక�