స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధ
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కర్ణాటకలోని మాండ్య రైతులు మండిపడ్డారు. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిమకు రక్తాభిషేకం చేసి, తీవ్ర నిరసన తెలిపారు.
దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు
Minister Errabelli Dayaker rao | ఏ రైతు అయినా సరే తన పొలాన్ని చూసిన వెంటనే మురిసిపోతాడు. వ్యవసాయం చేస్తూ నిరంతరం శ్రమిస్తాడు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రైతుగా
రైతులు వేసిన పంటే మళ్లీ వేస్తూ బా గా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగి లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే లా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఇటీవల సదస్�
ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ప్రజాప్రతినిధులు, నాయకులు నిప్పులు చెరిగారు. కల్లాలను అడ్డుకుంటే రైతులు ఊరుకోరని, బీజేపీ వాళ్ల గల్లాలు పట్టుకుంటారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మె
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకర�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు �
ఆమె ఒక సాధారణ రైతు. ఒకప్పుడు ఐదెకరాల్లో సంప్రదాయ పంటలు వేసి నష్టాలు రావడంతో విసిగిపోయి కూరగాయల వైపు అడుగేసి సాగును లాభసాటిగా మార్చుకుంది. అలాగే తన ఊరి ప్రజలకు సేవకురాలిగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథక�
భూసార పరీక్షల ద్వారానే మట్టిని బట్టి పంటలు వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని రైతుల్లో మరింత నమ్మకాన్ని కలిగించే దిశగా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నది.