Daimond | ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తే ఎంతో సంతోషం.. కాని అదే రైతుకు అనుకోకుండా తన పంట పొలంలో విలువైన వజ్రం లభిస్తే పట్టరాని సంతోషం.
నేను శామీర్పేట మండలం కేశవరం గ్రామానికి ఇల్లరికం వచ్చాను. మా అత్తా మామ గతంలోనే చనిపోగా, భార్య, బిడ్డతోని కలిసి ఉండేవాళ్లం. జూన్ 27, 2019లో నా భార్య రాజ్యలక్ష్మి క్యాన్సర్తో చనిపోయింది.
ఏఐ (AI ), మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీల రాకతో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వారికి కొలువుల మార్కెట్ రెడ్ కార్పెట్ పరుస్తుంది.
పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన లింగాల మండలం అంబట్పల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. అంబట్పల్లికి చెందిన దాసరి కృష్ణయ్య (60) గ్రామ సమీపంలో పశువులను మేపేందుకు వెళ్లాడు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్ధాల బతుకేనని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్కి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్�
అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం సర్వే వేగంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
మహారాష్ట్రలో వేల మంది రైతులు చేపట్టిన ‘కిసాన్ మార్చ్'తో శివసేన, బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వం ముందుంచిన రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమని రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖీ ప