తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతున్నది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తోపాటు సాగునీటిని పుష్కలం చేసింది.
ఆహారధాన్యాల ఉత్పత్తితో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గుతున్నది. దీంతో నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని, నీటిని నిల్వ చేసే గుణాన్ని క్రమంగా కోల్పోతున్నది.
Mahabubnagar | నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొలం బాట పట్టారు. పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేస్తూ ఉత్సాహపరిచారు. సోమవారం జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో జరిగే రైతు వేదిక అ�
Tiger Strolls | ఒక రైతు ట్రాక్టర్తో పొలం దున్నుతున్నాడు. అయితే ఆ రైతు సమీపంలో ఒక పులి సంచరించింది (Tiger Strolls). ఎంతో తాపీగా అక్కడి పొలాల్లో తిరిగింది. మరో రైతు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడ�
వాణిజ్య పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని కొందరు రై తులు చేసి నిరూపిస్తున్నారు. ఉండవల్లి మండలం మెన్నిపాడు శివారులో తుంగభద్రానది తీరంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రైతు తన 40ఎకరాల భూమిలో లెమన్గ్రాస్ పంట స�
Minister Sabita Indra Reddy | తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) పేర్కొన్నారు.
Tomatoes | దేశంలో టమాటా (Tomato) మోత మోగుతోంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. పెరుగుతున్న టమాటా ధ�
Congress | ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రజల్లో చులుకన చేసేలా వివాదాన్ని లేవనెత్తారు. రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వస్తే 3 గంటలే ఇస్తామని చెప్పడంపై రైతుల మనోగతాన్ని తెలు�
ఆంధ్రప్రదేశ్లో ఓ టమాట రైతును గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి హత్య చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు.
Cow In The Grip Of Lioness | ఒక ఆవుపై ఆడ సింహం దాడి చేసింది. ఆవును చంపి తినేందుకు దాని మెడను నోటితో గట్టిగా పట్టుకుంది (Lioness Grips Cow). ఇది గమనించిన రైతు సింహం బారి నుంచి తన ఆవును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సింహంపైకి రాళ్లు వి
AP News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరెంట్ షాక్(Electric Shock)తో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ప్రజలకు మిర్చి ఘాటు తగులుతోంది. టామాట, క్యాప్సికం, క్యారెట్ ధర వందకు తగ్గడంలేదు. కూరగాయల ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. జిల్లాలో ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉండగ�
సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు సీనియర్ హీరో కమల్హాసన్. గత ఏడాది ‘విక్రమ్' సినిమా సాధించిన అపూర్వ విజయంతో ఆయన కెరీర్ తిరిగి ఊపందుకుంది. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్-2’ చిత్రంలో �