తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�
చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డు అందుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ
తెలంగాణలో సంక్షేమం పరిఢవిల్లుతున్నది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. పక్షపాతం లేకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజలకు బాంధవుడిగా నిలిచారు.
Mistaken identity | దోపిడీ దొంగగా అనుమానించిన (Mistaken identity) పోలీసులు ఒక రైతును కాల్చి చంపారు. సీఐడీ దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. బీజేపీ పాలిత అస్సాంలోని ఉదల్గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Adilabad | మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన రావుల రమేశ్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్, అటో నడుపుకుంటూ, ఎవరైనా పిలిస్తే కారు డ్రైవింగ్కు కూడా వెళ్తుంటాడు. కానీ కుటుంబ పోషణకు ఇది సరిపోదని భావించాడు. అత్తగారి ఊ�
దాదాపు 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మితే వచ్చింది 2 రూపాయలే. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. రాజేంద్ర చవాన్ అనే రైతు ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి త
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలు చేస్తున్నదని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రకటనలో పేర్కొన్నారు. రైతు సుభిక్షమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ (పీఎం కిసాన్) పథకం ద్వారా 2022-23 ఏప్రిల్-జూలై విడతలో 11.3 కోట్ల మంది రైతులు లబ్ధిపొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రికేటీఆర్ పిలుపుతో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలో సిరిసిల్లలోని బీఆర్ఎస్ సీనియర్ నేత చీటి నర్సింగరావు తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�