రైతు నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తమద్దిపడగకు చెందిన లసెట్టి రాజన్న తన పెద్దనాన్న పేరు మీద ఉన్న 35 గుంటల భూమిని తన తమ్ముడు
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే.. పెగడపల్లికి చెందిన రైతు మీనుగు సాంబయ్య (42) నీళ్లు పారించేంద
ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలంలోని పిప్పల్కోటిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడిపెల్లి రమేశ్ (50) పన్నెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని �
Farmer Sets On Fire | ఒక రైతు ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనకు దిగాడు. తన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. అందరూ చూస్తుండగా నిప్పు అంటించుకున్నాడు. (Farmer Sets On Fire) మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆ ర�
పొలం పనులు చేస్తుండగా గుండెపోటు వచ్చి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. తంగళ్లపల్లికి చెందిన ఒగ్గు మల్లేశం (55) రోజూ మాదిరిగానే తన వ్యవసాయ పొలా
గత వానకాలం సీజన్లో వరిపై తెగుళ్ల ప్రభావం పడింది. నార్లు పోసింది మొదలు.. కోతకు వచ్చే దాకా రకరకాల రోగాలతో అనేక చోట్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. సకాలంలో వర్షాలు రాక ఆలస్యంగా నాట్లు వేయడంతో వచ్చిన తెగుళ్లను �
ఒకసారి నారదుడికి తన కంటే గొప్పభక్తులు లేరని గర్వం పొడచూపిందట. అతడి మనసు తెలుసుకున్న మహావిష్ణువు ‘నారదా! భూలోకంలో నా పరమభక్తుడు ఒకరు ఉన్నాడు. అతణ్ని కలిసి రా! భక్తి అంటే ఏంటో తెలుస్తుంది’ అని చెప్పాడు.
యాసంగి సీజన్ ప్రారంభమైనా సంగారెడ్డి జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో 1,14,222 మంది రైతులు 1,51,359 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.
అప్పులు చేసి సాగు చేస్తే పంటలు చేతికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు దంపతులు ఈ నెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ భర్త బుధవారం మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉన్నద
మిరప తోటకు వైరస్ సోకటంతో పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదని మనస్తాపం చెంది ఓ రైతు ఉరేసుకొన్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకున్నది.