Jagtial | జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు ఎకరాల చెరుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో క్షణాల్లోనే మంటలు చెరుకు త�
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై యువ రైతు, కాంగ్రెస్ కా ర్యకర్త రమావత్ రమేశ్ సైదానాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సాగున�
Irrigation water | వనపర్తి జిల్లాలో యాసంగి సాగుబడులు చేసిన రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎదురుకాని సాగునీటి సమస్య కాంగ్రెస్ సర్కారు వచ్చాక అడుగడుగునా కనిపిస్తున్నది. జిల్లాలోని సాగునీటి
అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని దంతాలపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై అభినవ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాస�
కన్నబిడ్డలా సాకిన వరి పొలం కండ్లముందే ఎండిపోయింది. రైతు గుండె తల్లడిల్లింది. సాగు కోసం వేసిన బోర్లు, ఇతర ఖర్చులతో గుట్టలా పెరిగిన రూ.32 లక్షల అప్పు కుంగదీసింది. తీర్చేమార్గం కనిపించక ఉరే శరణ్యమనుకున్నాడు. �
రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముక్కెర బాలరాజు(38) తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వరి, మక్
ఫంక్షన్లు.. ప్రారంభోత్సవాలు.. ఏ శుభ కార్యంలోనైనా అలంకరణకు ‘జెర్బరా’ పూలు ఉండాల్సిందే. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, పూణే ప్రాంతాల్లోనే సాగైన ఈ పూలు ప్రస్తుతం తెలంగాణలోనూ సాగవుతున్నాయి.
జిల్లాలో యాసంగి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. వానకాలంలో సాగు చేసిన వరి పంట అకాల వర్షాలు, తుఫాను కారణంగా దెబ్బతినడం.. ఉన్న కొద్దిపాటి పంట పూర్తిస్థాయిలో చేతికి రాకపోవడం.
Peddapalli | నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీబిజీ ఉండే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(Muzammil Khan) కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు.
మునగ చెట్టు రానురానూ వాణిజ్య పంటగా మారిపోతున్నది. మునగకాయలతోపాటు వాటి ఆకులోనూ అనేక ఔషధ గుణాలు ఉండడం, అవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.