ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సినయూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా ర
రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న దేశ వ్యాప్త ఆందోళన నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం పిలుపునిచ్చింది.
నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లిలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఐదు రకాల వంగడాలతో ప్రదక్షిణ (సోమసూత్ర ప్రదక్షిణ) ఆకారంలో వరి సాగు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.
‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా పర్లేదు’ అనేది నానుడి. ఏదైనా విందు భోజనం చేసేటప్పుడు వడ్డించేది మనోడే ఐతే మనకు మరింత భోజనం దొరుకుతుందని అర్థం.. తెలంగాణలో నేడు అదే నడుస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతున్నది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తోపాటు సాగునీటిని పుష్కలం చేసింది.
ఆహారధాన్యాల ఉత్పత్తితో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గుతున్నది. దీంతో నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని, నీటిని నిల్వ చేసే గుణాన్ని క్రమంగా కోల్పోతున్నది.
Mahabubnagar | నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొలం బాట పట్టారు. పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేస్తూ ఉత్సాహపరిచారు. సోమవారం జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో జరిగే రైతు వేదిక అ�
Tiger Strolls | ఒక రైతు ట్రాక్టర్తో పొలం దున్నుతున్నాడు. అయితే ఆ రైతు సమీపంలో ఒక పులి సంచరించింది (Tiger Strolls). ఎంతో తాపీగా అక్కడి పొలాల్లో తిరిగింది. మరో రైతు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడ�
వాణిజ్య పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని కొందరు రై తులు చేసి నిరూపిస్తున్నారు. ఉండవల్లి మండలం మెన్నిపాడు శివారులో తుంగభద్రానది తీరంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రైతు తన 40ఎకరాల భూమిలో లెమన్గ్రాస్ పంట స�
Minister Sabita Indra Reddy | తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) పేర్కొన్నారు.
Tomatoes | దేశంలో టమాటా (Tomato) మోత మోగుతోంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. పెరుగుతున్న టమాటా ధ�
Congress | ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రజల్లో చులుకన చేసేలా వివాదాన్ని లేవనెత్తారు. రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వస్తే 3 గంటలే ఇస్తామని చెప్పడంపై రైతుల మనోగతాన్ని తెలు�
ఆంధ్రప్రదేశ్లో ఓ టమాట రైతును గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి హత్య చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు.