ఫంక్షన్లు.. ప్రారంభోత్సవాలు.. ఏ శుభ కార్యంలోనైనా అలంకరణకు ‘జెర్బరా’ పూలు ఉండాల్సిందే. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, పూణే ప్రాంతాల్లోనే సాగైన ఈ పూలు ప్రస్తుతం తెలంగాణలోనూ సాగవుతున్నాయి.
జిల్లాలో యాసంగి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. వానకాలంలో సాగు చేసిన వరి పంట అకాల వర్షాలు, తుఫాను కారణంగా దెబ్బతినడం.. ఉన్న కొద్దిపాటి పంట పూర్తిస్థాయిలో చేతికి రాకపోవడం.
Peddapalli | నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీబిజీ ఉండే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(Muzammil Khan) కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు.
మునగ చెట్టు రానురానూ వాణిజ్య పంటగా మారిపోతున్నది. మునగకాయలతోపాటు వాటి ఆకులోనూ అనేక ఔషధ గుణాలు ఉండడం, అవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
రైతు నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తమద్దిపడగకు చెందిన లసెట్టి రాజన్న తన పెద్దనాన్న పేరు మీద ఉన్న 35 గుంటల భూమిని తన తమ్ముడు
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే.. పెగడపల్లికి చెందిన రైతు మీనుగు సాంబయ్య (42) నీళ్లు పారించేంద
ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలంలోని పిప్పల్కోటిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడిపెల్లి రమేశ్ (50) పన్నెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని �
Farmer Sets On Fire | ఒక రైతు ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనకు దిగాడు. తన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. అందరూ చూస్తుండగా నిప్పు అంటించుకున్నాడు. (Farmer Sets On Fire) మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆ ర�
పొలం పనులు చేస్తుండగా గుండెపోటు వచ్చి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. తంగళ్లపల్లికి చెందిన ఒగ్గు మల్లేశం (55) రోజూ మాదిరిగానే తన వ్యవసాయ పొలా
గత వానకాలం సీజన్లో వరిపై తెగుళ్ల ప్రభావం పడింది. నార్లు పోసింది మొదలు.. కోతకు వచ్చే దాకా రకరకాల రోగాలతో అనేక చోట్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. సకాలంలో వర్షాలు రాక ఆలస్యంగా నాట్లు వేయడంతో వచ్చిన తెగుళ్లను �