రెవెన్యూ అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ.. బుధవారం ఓ రైతు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. బాధిత రైతు సురేశ్బాబు తెలిపిన వివరాల ప్రకారం..
“అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. పదెకరాలు పైబడిన రైతులకు, ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూములు) పట్టాలు కలిగి ఉన్న పదెకరాలలోపు గిరిజనులకు రైతుభరోసా ఇవ్వాలి.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అభిషేక్రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన విఠలాచారి (54) నవాబ్పేట �
ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్కు చెందిన రైతు హెచ�
కాలం కలిసి రాక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
Nallgonda | ల్లగొండ జిల్లాలో(Nallagonda) విషాదం చోటు చేసుకుంది. తన భూమిలో ఫారెస్ట్ అధికారులు(Forest officials) మొక్కలు నాటుతున్నారని(Planting saplings) కలత చెందిన ఓ రైతు ఆత్మహత్య(Farmer commits suicide) చేసుకున్నాడు.
కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామ�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెం దిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ఇస్సిపేట లో శనివారం చోటుచేసుకున్నది. ఇ స్సిపేటకు చెందిన యార రాజిరెడ్డి (58) వడ్లు బియ్యం పట్టించేందుకు కిరాయికి టాటా ఏస్ �
పిడుగు పాటుకు వేర్వేరు ఘటనల్లో 17 జీవాలు మృతి చెందాయి. చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన లింగన్నపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగుపడి ఐదు జీవాలు మృతి చెందాయి.
అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామం లో బుధవారం చోటుచేసుకుంది. గడ్డమీది అశోక్ (42) నాలుగేండ్లుగా గ్రామ శివారులో మూడెకరాల భూమిని కౌలుకు త
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బంధువుల కథనం ప్రకారం.. పెండ్యాల నాగరాజు (37)కు గ్రామంలో 7.25 ఎకరాల భూమి ఉన్నది.
ఓ దళారీ చేతిలో రైతులు మోసపోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. అలంపూర్కు చెందిన రైతు విజయ్కుమారెడ్డి తన పొలంతోపాటు కౌలుకు తీసుకున్న భూమిలో నిరుడు 40 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మార్కెట్�