విద్యుదాఘాతంతో రైతు మృతి చెం దిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ఇస్సిపేట లో శనివారం చోటుచేసుకున్నది. ఇ స్సిపేటకు చెందిన యార రాజిరెడ్డి (58) వడ్లు బియ్యం పట్టించేందుకు కిరాయికి టాటా ఏస్ �
పిడుగు పాటుకు వేర్వేరు ఘటనల్లో 17 జీవాలు మృతి చెందాయి. చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన లింగన్నపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగుపడి ఐదు జీవాలు మృతి చెందాయి.
అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామం లో బుధవారం చోటుచేసుకుంది. గడ్డమీది అశోక్ (42) నాలుగేండ్లుగా గ్రామ శివారులో మూడెకరాల భూమిని కౌలుకు త
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బంధువుల కథనం ప్రకారం.. పెండ్యాల నాగరాజు (37)కు గ్రామంలో 7.25 ఎకరాల భూమి ఉన్నది.
ఓ దళారీ చేతిలో రైతులు మోసపోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. అలంపూర్కు చెందిన రైతు విజయ్కుమారెడ్డి తన పొలంతోపాటు కౌలుకు తీసుకున్న భూమిలో నిరుడు 40 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మార్కెట్�
ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వ�
దాదాపు నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో ఓ యువరైతు కడుపు మండింది. ప్రభుత్వం, కేంద్రం నిర్వాహకుల తీరును నిరసిస్తూ వడ్ల కుప్పపై డీజిల్పోసి నిప్పుపెట్టేందుకు యత్న
అప్పు చేసి సాగుచేసిన పంట కండ్లముందే ఎండిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నిజాంపేటలో బుధవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చె�
Fraud | ఎన్నో ఆశలతో ఎవుసం చేసి తీరా పండిన వడ్లను అమ్మబోతే రైతులు కొనుగోలు కేంద్రాల్లో నిలువుదోపిడీకి గురవుతున్నరు. తాలు, దుబ్బ అంటూ సెంటర్ల నిర్వాహకులు 40కిలోలకు 42 కిలోల దాకా జోకుతున్నరు. చచ్చీచెడి మిల్లులకు వ
పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. బంగ్లా వ�
వరి కొయ్యలకు నిప్పుపెట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోరైతు బలయ్యాడు. పండించిన ధాన్యం పైనే ప్రాణం విడిచాడు. ధాన్యం విక్రయించడానికి వచ్చిన ఆయన అక్కడే విగతజీవిగా మారగా.. సంఘటన స్థలం వద్ద పంచనామా చేయకుండా హడావిడిగా మృతదేహాన్ని ఇంటి�
వేసవి కాలంలో ఓ ఊళ్లోని గుడి దగ్గర కోలాహలంగా ఉంది. ఎందుకంటే కొందరు కళాకారులు అక్కడ రెండువారాల పాటు మహాభారతంలోని పర్వాలన్నిటినీ వీధి నాటక రూపంలో ప్రదర్శించే వారు. గ్రామస్తులు సాయంకాలానికి పనులన్నీ ముగిం�
నీళ్లు లేక పంట పండక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సిద్దిపేట జిల్లాలో మరో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామాన�