రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ రైతు కుటుంబానికి పోలీసులు రూ.9.91 లక్షలు జరిమానా విధించారు. విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 10న చితిపై కూర్చున్నారు.
మట్టితో ఏకంగా చెరువును పూడ్చేసి పొలం చేసి దర్జాగా కబ్జా చేశారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన చెందిన ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పొలం అచ్చుకట్టే పనులను ఏఈ నిలిపేశారు.
Rajasthan farmer | భూమికి పరిహారం కోసం కుటుంబంతో కలిసి సజీవ దహనానికి ఒక రైతు ప్రయత్నించాడు. రోడ్డుపై చితి పేర్చి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. అయితే తాజాగా ఆ రైతుకు పోలీసులు షాక్ ఇచ�
ఖాతాలోని డబ్బులను బ్యాంకు అధికారులు కాజేసిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. మనియార్పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ యేడాది ఆగస్టు 28వ తేదీన మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి �
Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో సంచరిస్తున్న పులి ప్రజలను హడలెత్తిస్తున్నది. శుక్రవారం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మిపై దాడి చేసి చంపగా, శనివారం సిర్పూర్-టీ మండలం దు�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం సింగారం గ్రామానికి చెందిన రైతు శక్కునాయక్ తన పంటకు కరెంటు సక్రమంగా అందడం లేద ని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్కు బుధవారం తాళం వేశాడు.
రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసిచెప్పాడు. అతనితోపాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంకు అధికారులు వెనుదిరిగారు.
Adilabad | కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా సోయా పంట(Soy crop) కొనడం లేదని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Farmer Attempts suicid) పాల్పడ్డాడు.
దిగుబడులు సరిగా రాక.. పంట కోసం చేసి అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో చోటుచేసుకున్నది. వేలేరు ఎస్సై అజ్మీరా సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రబెల్లి గ్ర�
రాష్ట్ర ప్రభుత్వం దండారీ ఉత్సవాల్లో భాగంగా రూ.15 వేలు అందిస్తున్నదని, అలాగే రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తే బాగుంటుండే అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో ఎంపీ