రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసిచెప్పాడు. అతనితోపాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంకు అధికారులు వెనుదిరిగారు.
Adilabad | కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా సోయా పంట(Soy crop) కొనడం లేదని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Farmer Attempts suicid) పాల్పడ్డాడు.
దిగుబడులు సరిగా రాక.. పంట కోసం చేసి అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో చోటుచేసుకున్నది. వేలేరు ఎస్సై అజ్మీరా సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రబెల్లి గ్ర�
రాష్ట్ర ప్రభుత్వం దండారీ ఉత్సవాల్లో భాగంగా రూ.15 వేలు అందిస్తున్నదని, అలాగే రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తే బాగుంటుండే అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో ఎంపీ
సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లికి చెంది న పందుల వెంకటేశ్వర్లు(55)�
భూములు కోల్పోవాల్సి వస్తుందేమోనన్న బాధ ఒకవైపు.. ఫార్మా విషం మధ్య బతుకు దుర్భరం అవుతుందన్న భయం మరో వైపు.. వెరసి కొడంగల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
బ్యాంకు రుణం కట్టలేదని రైతు భూమిని స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అధికారులు వేలం వేశారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్గావ్లో చోటుచేసుకుంది.
Adilabad | రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్(Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాకు చెందిన ఆడె గజానంద్ (30) మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య(Farmer Commits suicide) చేసుకున్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గమనించినప్పుడు తరచూ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయన పట్ల ఈ పది నెలల కాలంలో గౌరవనీయత ఏర్పడకపోవటమన్నది సరే సరి. కానీ, అంతకన్న ముఖ్యంగా తనకు అసలు గౌరవనీయతే అక్కరలేదన్న విధంగా వ్యవహ�
పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి పండించిన పంటను పంటను కొన
అప్పులు బాధ తో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన నాయికోటి కిష్టయ్య (55) రైతు. పొలం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కోళ్లఫారాన్ని ఆర్నెళ్�
ఏ రైతు ఏ పంట వేశారో గుర్తించేందుకు డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అడుగుకు ముందుకు పడడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన వ్యవసాయ విస్తరణ అధికారులకు మూకుమ్మడిగా చెయ్యలేమని చెప
పంట దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, హనుమకొండ జిల్లాల్లో విషాదం నింపాయి.