Telangana | బ్యాంకు అధికారుల వేధింపులకు రైతన్న బలయ్యాడు. వాళ్ల వేధింపులు తాళలేక బ్యాంకు ముందుకొచ్చి పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన జరిగింది.
ఓ గ్రామంలోని రైతుకు పాటలు పాడుతూ భజనలు చేయడమంటే చాలా ఇష్టం. అయితే అతనెప్పుడూ ఊళ్లో జరిగే భజనల్లో పాల్గొనే వాడు కాదు. గ్రామస్తులు ఎవరైనా భజన చేస్తూ ఉంటే దూరంగా నిల్చుని వింటూ ఆనందించే వాడు.
ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందనడానికి ఇదే ఓ నిదర్శనం. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే ప్రత్యక్షసాక్ష్యం. కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్య�
మహారాష్ట్ర మత్స్య శాఖ మంత్రి నితేశ్ రాణెకు సోమవారం ఊహించని నిరసన ఎదురైంది. చిరాయ్ గ్రామంలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మెడలో ఓ ఉల్లి రైతు ఉల్లిగడ్డల దండ వేసి వాటి ధర పతనంపై ఘాటుగా నిర�
రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ రైతు కుటుంబానికి పోలీసులు రూ.9.91 లక్షలు జరిమానా విధించారు. విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 10న చితిపై కూర్చున్నారు.
మట్టితో ఏకంగా చెరువును పూడ్చేసి పొలం చేసి దర్జాగా కబ్జా చేశారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన చెందిన ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పొలం అచ్చుకట్టే పనులను ఏఈ నిలిపేశారు.
Rajasthan farmer | భూమికి పరిహారం కోసం కుటుంబంతో కలిసి సజీవ దహనానికి ఒక రైతు ప్రయత్నించాడు. రోడ్డుపై చితి పేర్చి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. అయితే తాజాగా ఆ రైతుకు పోలీసులు షాక్ ఇచ�
ఖాతాలోని డబ్బులను బ్యాంకు అధికారులు కాజేసిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. మనియార్పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ యేడాది ఆగస్టు 28వ తేదీన మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి �
Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో సంచరిస్తున్న పులి ప్రజలను హడలెత్తిస్తున్నది. శుక్రవారం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మిపై దాడి చేసి చంపగా, శనివారం సిర్పూర్-టీ మండలం దు�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం సింగారం గ్రామానికి చెందిన రైతు శక్కునాయక్ తన పంటకు కరెంటు సక్రమంగా అందడం లేద ని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్కు బుధవారం తాళం వేశాడు.