అప్పుల బాధతో మరో రైతు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య (59) అనే రైతు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్య�
ఒక పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయన చక్కటి ఉపన్యాసకుడైనా గర్వం ఎక్కువ. తనకు అంతా తెలుసని, తనంత తెలివైనవాడు ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నమ్మేవాడు. తక్కువగా చదువుకున్నవారు ఎవరైనా ఎదురైతే లోకువ
బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అప్పు తీర్చేందుకు తమ కిడ్నీలు తీసుకోవాలంటూ ఓ రైతు తన కుటుంబంతో కలిసి వినూత్న నిరసనకు దిగారు.
Buy the organs of farmers | పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు.
సాగు నీళ్లు లేక పంట ఎం డిందని, అప్పులు మీదపడ్డాయని మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్లో చోటుచేసుకున్నది.
తేనెటీగల పెంపకం వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఎదిగితే రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య పేర్కొన్నారు.
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు షాక్తో ఓ యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాలో సోమవారం చోటుచేసుకున్నది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్గడ్డ తండాలో విషాదం చోటుచేసుకున్నది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాకుతో (Electric Shok) రైతు మృతి చెందారు. రాంపూర్గడ్డ తండాకు చెందిన పిట్ల శ�
ఒక రైతు తన పదహారేండ్ల కొడుకును తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ ఓ పండితుడు భగవద్గీత శ్లోకాలు చదివి వాటికి అర్థం చెబుతూ ఉన్నాడు. ఊరి జనమంతా అక్కడ పోగై ఉన్నారు. మంచి మాటలు నాలుగు చెవిలో వేసుకుందామని రైతు, తన క
అధికారుల వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి(కే) గ్రామానికి చెందిన తొడిశెట్టి భూమన్న 30 ఏండ్