అధికారుల వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి(కే) గ్రామానికి చెందిన తొడిశెట్టి భూమన్న 30 ఏండ్
జీవుల ఇంటికి రాకపోవడంతో అతని కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రాజీపేట అడవిలో వెతగ్గా.. అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.
వేలకు వేలు పెట్టుబడి పోసి, అష్టకష్టాలు పడి సాగు చేసిన పంట చేతికి వచ్చినా అన్నదాతకు మార్కెట్లో ‘మద్దతు’ దక్కడం లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుతోపాటు నాన్ఆయకట్టులో బోర్ల ఆధారంగా ముందుగా నాట్లు �
సాగు నీళ్లు లేక రైతు కన్నీరు పెడుతున్నాడు. వేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నాడు. పొట్టకు వచ్చిన వరి పంటకు నీళ్లు లేక పశువులకు వదిలేశాడు.
Farmer | శివ్వంపేట మండలం గూడురు గ్రామానికి చెందిన రైతు షేక్ శరీఫోద్దిన్ తనకున్న బోరు నుంచి నీరురాక వట్టిపోతుండడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని గంపెడాశలతో కొత్తబోరు వేశాడు.
వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన రైతు జాన్యా నాయక్ రెండున్నర ఎకరాల్లో వరి నాటాడు. మరో 20 రోజులు నీరందితే వరి చేను చేతికొస్తుంది. ఈ పొలానికి రెండు బోర్లుంటే, ఒకటి పూర్తిగా ఎండిపోగా.. మరో బోరులో నీటిమ�
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 2020లో ‘యువ షేత్కారీ(రైతు)’ అవార్డును పొందిన ఓ అన్నదాత అయిదేండ్ల తర్వాత సాగు నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. బుల్దానా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా పదేండ్లు సుభిక్షంగా సాగిన సాగు నేడు సంక్షోభంలో చిక్కుకున్నది. ఊరూరా రైతన్నల గోడు వర్ణణాతీతంగా మారింది. యాసంగి పంటకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.