నిన్నటి రోజు హైవేకి కిలోమీటర్ దూరంలో ఉన్న. నీరు లేక ఎండిన మా వరి చేను కోసి పశువులకు మేత వేద్దామని సైకిల్ తీసుకొని బయల్దేరిన. కొద్ది దూరం పోయినంక దారంతా ఎర్ర మందారం కలిపి కల్లాపి జల్లినట్టు ఉంది తారు రోడ�
‘అయ్యో దేవుడా.. ఎంత పనిజేస్తివి. మా ఇంటి గోవును తీసుకపోతివివా..?, మమ్ముల ఎక్కడ కాకుంటా చేస్తివా..?’ అంటూ ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వర తండాకు చెందిన బానోత్ రాజునాయక్ పాడి ఆవుపై పడి కన్నీటిపర్యంతమయ్య�
సాగునీటికోసం భగీరథ ప్రయత్నంచేసిన ఓ యువరైతు అప్పులపాలయ్యాడు. రూ.పది లక్షల దాకా ఖర్చు, పదికి పైగా బోర్లు వేసినా నీటిచుక్క జాడకరువైన తరుణంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్�
తన భూమిని కొందరు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పొరండ్ల గ్రామ�
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చినప్పటికీ వడ్లు కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అంకం రామకృష్ణ అనే రైతు తన ధాన్యాన్ని తగలబెట్టేందుకు ప్�
కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ ఓ రైతు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శుక్రవారం చోటుచేసుకున్నది.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో జరిగింది.
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో ఇంటి నుంచి వెళ్లాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేయడంతో వారు సకాలంలో స్పందించి రైతును పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్
పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతును వ్యవసాయ బావిలోకి తోసివేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో జరిగింది.
Karimnagar | తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చే�
మాగనూరు (Maganuru) కృష్ణ మండలాల్లో చిరిగిన గోనె సంచులతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అధికారులు రైతు�
సరైన పంట దిగుబడి రాలేదని నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి(కే)కు చెందిన కదం బాలాజీ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ భానుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ తనకున్న రెండు ఎకరాల్లో పంట సాగు చేయగా సరైన