Farmer | శివ్వంపేట మండలం గూడురు గ్రామానికి చెందిన రైతు షేక్ శరీఫోద్దిన్ తనకున్న బోరు నుంచి నీరురాక వట్టిపోతుండడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని గంపెడాశలతో కొత్తబోరు వేశాడు.
వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన రైతు జాన్యా నాయక్ రెండున్నర ఎకరాల్లో వరి నాటాడు. మరో 20 రోజులు నీరందితే వరి చేను చేతికొస్తుంది. ఈ పొలానికి రెండు బోర్లుంటే, ఒకటి పూర్తిగా ఎండిపోగా.. మరో బోరులో నీటిమ�
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 2020లో ‘యువ షేత్కారీ(రైతు)’ అవార్డును పొందిన ఓ అన్నదాత అయిదేండ్ల తర్వాత సాగు నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. బుల్దానా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా పదేండ్లు సుభిక్షంగా సాగిన సాగు నేడు సంక్షోభంలో చిక్కుకున్నది. ఊరూరా రైతన్నల గోడు వర్ణణాతీతంగా మారింది. యాసంగి పంటకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.
ఏండ్లుగా తిరుగుతున్నా..భూసమస్య పరిష్కరించడం లేదని ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి సోమవారం హల్చల్ చేశాడు. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్కు చెందిన పట్నం సురేందర్ కొన్నేండ్లుగా రెవెన్యూ కా
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం, సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు బలవన్మరనం చెందుతున్నారు. యాదాద్రి భువన
యాసంగిలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క గుంట కూడా ఎండలేదని ఇప్పుడేమో వేసిన పంటంతా నీళ్లు లేక ఎండిపోతుంటే చూడలేకపోత�
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాయిపేట చెందిన రైతు ఎల్ములే బాబురావు (51)కు 5 ఎకరాల భూమి ఉంద�
ఈ చిత్రంలో ఎండిపోయిన పొలాన్ని చూపిస్తున్న యువరైతు పేరు గంతుల చందు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కాసిగూడ గ్రామస్తుడు.
‘దండం పెట్టి అడుగుతున్నా.. పంటలకు నీళ్లియ్యండి. ఇప్పటికే సగం పంటలు ఎండినయ్.. ఇప్పుడు నీళ్లిచ్చినా మిగతా సగం పంటలనైనా కాపాడుకోవచ్చు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రభుత్వానికి విజ్
సాగు చేసిన మిర్చి పంట దిగుబడి రాక.. ఎంతో కొంత చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక.. పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.