పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతును వ్యవసాయ బావిలోకి తోసివేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లిలో జరిగింది.
Karimnagar | తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చే�
మాగనూరు (Maganuru) కృష్ణ మండలాల్లో చిరిగిన గోనె సంచులతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అధికారులు రైతు�
సరైన పంట దిగుబడి రాలేదని నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి(కే)కు చెందిన కదం బాలాజీ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ భానుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ తనకున్న రెండు ఎకరాల్లో పంట సాగు చేయగా సరైన
అప్పుల బాధతో మరో రైతు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య (59) అనే రైతు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్య�
ఒక పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయన చక్కటి ఉపన్యాసకుడైనా గర్వం ఎక్కువ. తనకు అంతా తెలుసని, తనంత తెలివైనవాడు ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నమ్మేవాడు. తక్కువగా చదువుకున్నవారు ఎవరైనా ఎదురైతే లోకువ
బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అప్పు తీర్చేందుకు తమ కిడ్నీలు తీసుకోవాలంటూ ఓ రైతు తన కుటుంబంతో కలిసి వినూత్న నిరసనకు దిగారు.
Buy the organs of farmers | పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు.
సాగు నీళ్లు లేక పంట ఎం డిందని, అప్పులు మీదపడ్డాయని మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్లో చోటుచేసుకున్నది.