నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన తనకు నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర నష్టం జరిగిందంటూ ఓ రైతు రోడ్డెక్కాడు. రహదారి పనులను అడ్డగించి నిరసన తెలిపాడు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఆ రైతునే అరెస్ట్ చేసి ఠ�
కాంగ్రెస్ ప్రభు త్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తోంది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇందుకు మండల వ్యవసాయాధికారి కార్యాలయం ఎద�
అక్రమంగా తమ వ్యవసాయ భూమిలో రాత్రి సమయంలో రాళ్లు పోసిన వారిపై చట్యారీత్యా చర్యలు తీసుకోవాలని కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఉడతల పార్వతమ్మ,యాదగిరి తెలిపారు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో చోటుచేసుకున్నది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్గొండకు చెందిన జంగిటి పెంటయ్య (48) వ్యవసాయం చేసుకుంటూ జ�
నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాలు కూడా మూతపడనున్నాయి. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అందులో రైతుబీమా ఒకటి. రైతు మరణిస్తే బాధితు కుటుంబాన్ని ఆదుకోవాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి నాంది పలికిం�
రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా పొగాకు పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం క్వింటాల్కు రూ. 15 నుంచి 16వేలు ధర పలుకగా, ఎకరాకు నికరంగా ప్రతి రైతు�
రైతుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఐదేండ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రాయితీ, ప్రోత్సాహం అందిస్తూ విరివిగా ప్రోత్సహించిన ఆయిల�
మిల్లర్ల పేరు చెప్పి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ, తాలు పేరుతో కిలోన్నర ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేశారని, ఈ లెక్కన 300 క్వింటాళ్ల ధా న్యాన్ని �