పోడు భూమి పట్టా విషయమై ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన గుండాల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.
మక్క రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి �
Farmer Letter | ప్రమాదకరమైన విద్యుత్ తీగలు తన వ్యవసాయ క్షేత్రంలో కేవలం 6 అడుగుల ఎత్తులో వేలాడుతున్నాయని, దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు ఏఈకి విన్నవించినా స్పందించడం లేదని కిశోర్ బాబు (77) అనే వృద్ధ రైతు ఆరోప�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘ టన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గండీ డ్ మండలం పెద్దవార్వల్ గ్రామానికి చెందిన రైతు గొల్ల రాములు (61) నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు.
ఆరుగాలం కష్టించి చేతికి వచ్చిన పంటను తన పొలం నుండి ట్రాక్టర్ లో సమీపంలోని భావి వద్దకు ఆరబెట్టినందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఇంజన్ కింద పడి మృతి చెందాడు.
Expiry Date | తన ఫామ్లో ఉన్న గేదెలకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో రైతు నర్సింగ్ ఆంజనేయులు అత్యవసర సేవల కోసం 1962 పశువైద్య సేవా నంబర్కు కాల్ చేశారు. అందుకు స్పందించిన వైద్య సిబ్బంది ఫామ్కు చేరుకొని గేదె పరిస్థితిని ప�
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. భూత్పూరు మండలం భట్టుపల్లికి చెందిన తిరుమలయ్య (50) అదే గ్రామంలో గోపాల్గౌడ్కు చెందిన రెండున్నర ఎకర�