సాగు కలిసి రాకపోవడం, కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చేదారి లేక ఓ రైతు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. జగిత్యా ల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శివాజీనగర్కు చెందిన మార్గం గణేశ్ (47)కు ఎకరం భూమి ఉన్నది.
Farmer Annual Income Rs.3 | ఒక రైతు వార్షిక ఆదాయం కేవలం రూ.3. ఈ మేరకు ఇన్కమ్ సర్టిఫికెట్లో పేర్కొన్నారు. అధికారులు జారీ చేసిన ఈ ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడ్ని దేశంలోనే పేద రైతుగా నెటిజన్�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యూరియా అక్రమ దందా జోరుగా కొనసాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వానకాలం సీజన్ కావడంతో రైతుల నుంచి యూరియాకు డిమాండ్ పెరగడంతో మిర్యాలగూడ కేంద్రంగా హోల్సేల్ వ్యాపారుల ద�
Cop Beats Up Farmer | ఎరువుల కోసం డిమాండ్ చేసిన రైతుపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. కర్రలతో అతడ్ని కొట్టారు. ఆ రైతు తల్లిపై కూడా పోలీసులు దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుప�
ఇరవై ఎకరాల్లో వేసిన పత్తి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారంటూ దుగినేపల్లికి చెందిన రైతులు ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లో చోటుచేసుకుంది. బాధితుడు తడకపల్లి ఆగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. 2005లో బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో చీమల లిం�
Crops cultivate | పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శిరీష ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టా ఇచ్చిన కేసీఆర్పై (KCR) ఓ గిరిజన రైతు అభిమానాన్ని చాటుకున్నాడు. వరి నారుతో కేసీఆర్ పేరు రాసి తమ గుండెల్లో నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఎప్పటికీ తొలగ�