ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం..
Tiger Mauls Farmer | పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడి ప�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల షాక్తో యువ రైతు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని చింతకుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెంది�
వర్షాల కారణంగా పంట దెబ్బతినగా.. సాగు కోసం చేసిన అప్పు భారంగా మారడంతో తీవ్ర మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గంగారం గ్రామ పరిధిలో చోటుచేసుకున్నది.
: కాంగ్రెస్ సర్కా ర్ హయాంలో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఓ పేదింటి రైతు మనస్తాపానికి గురై బలవన్మరణం చేసుకోబోగా, అక్కడికి వచ్చిన వారు ప్రాణాపా�
Farmers | ఓ యువ రైతు తన పని కోసం రెవెన్యూ అధికారులు అడిగిన లంచం ఇవ్వలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ద్విచక్ర వాహనం( బైక్) కు ట్రాక్టర్ ట్రాలీ వలె( డబ్బా) తయారు చేయించి దాని ద్వారా వ్యవసాయ పనులని తీర్చుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి �
Mulugu | ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది.
యూరియా దొరక్కరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. మండల నాయకులు ఏం చేస్తున్నట్టు?’ అంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఓ రైతును మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీసులు శనివారం తహసీల్దార్ మల్లికార్జున్ ముంద
రుణమాఫీ కోరిన అన్నదాతపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చిందులు తొక్కారు. భూమ్-పరంద తాలూకాలోని ధారాశివ గ్రామంలో వరద బాధిత రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మంగలితండాకు చెందిన రైతు ధరావత్ పంతులు (52) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, వరి సాగు చేస్తున్నాడు.