Expiry Date | తన ఫామ్లో ఉన్న గేదెలకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో రైతు నర్సింగ్ ఆంజనేయులు అత్యవసర సేవల కోసం 1962 పశువైద్య సేవా నంబర్కు కాల్ చేశారు. అందుకు స్పందించిన వైద్య సిబ్బంది ఫామ్కు చేరుకొని గేదె పరిస్థితిని ప�
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. భూత్పూరు మండలం భట్టుపల్లికి చెందిన తిరుమలయ్య (50) అదే గ్రామంలో గోపాల్గౌడ్కు చెందిన రెండున్నర ఎకర�
పొలానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు జంగం అంజయ్య(60) ఆదివారం మధ్యాహ్నం వెంకట్రాయుని చెరువు సమీపంలో తన పంట పొలానికి వెళ్లాడు.
అప్పుల బాధ భరించలేక కౌలు రైతు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ వద్ద చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్య నాగరాజ�
విద్యుత్షాక్తో రైతు మృతి చెందిన సంఘటన నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. నాగారం బంగ్లా గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన యాదయ్య గురువారం పొలంలో పని చేయడానికి వెళ్లాడు.
అధికారుల నిర్లక్ష్యం చెరుకు రైతు ఇస్మాయిల్ ఆశలను అగ్నిపాలయ్యేలా చేసింది. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో చివరకు షార్ట్ సర్క్యూట్
ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ క