సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. జగదేవ్పూర్ మండలం గొల్లిపల్లికి చె�
రైతు భరోసా ఎప్పుడు వెస్తారంటూ ప్రశ్చించిన రైతులను కొట్టడానికి యత్నించాడో కాంగ్రెస్ నేత (Congress Leader). నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు వివిధ గ్రామాల రైతులు పల్లీలను అమ్మేందుకు తీసుకువచ�
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతు ఉరికొయ్యలను ఎక్కుతున్నారు. ఆదిలాబాద్లో మరో రైతు బలవన్మరణం చెందారు. జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్
Adilabad | బ్యాంకు అధికారుల వేధింపులకు మరో రైతు బలయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి రైతు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మరువకముందే అదే జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు కడుపున పెట్టుకొని కాపాడుకున్న రైతులను.. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్లీ రోడ్డున పడేసింది. ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది.
రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కారుకు రైతాంగం కష్టాలను కండ్లకు కట్టేందుకు ఈ నెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి �
రంగారెడ్డి జిల్లాలో రైతు ఉద్యమాలపై పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. పోలీసులు ఆంక్షలు విధించి రైతుల హక్కులను కాలరాస్తున్నారు. జిల్లాలో ఓవైపు గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూసేకరణ, మరోవైపు ఫార్మా విలేజ్ కోస�
రోడ్డు ప్రమాదంలో తాము మరణించినా తమ అవయవాలను దానమిచ్చి ఓ రైతు, ఓ ప్రైవేటు ఉద్యోగి మరికొందరికి పునర్జన్మనిచ్చారు. జీవన్దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా �
Telangana | బ్యాంకు అధికారుల వేధింపులకు రైతన్న బలయ్యాడు. వాళ్ల వేధింపులు తాళలేక బ్యాంకు ముందుకొచ్చి పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన జరిగింది.
ఓ గ్రామంలోని రైతుకు పాటలు పాడుతూ భజనలు చేయడమంటే చాలా ఇష్టం. అయితే అతనెప్పుడూ ఊళ్లో జరిగే భజనల్లో పాల్గొనే వాడు కాదు. గ్రామస్తులు ఎవరైనా భజన చేస్తూ ఉంటే దూరంగా నిల్చుని వింటూ ఆనందించే వాడు.
ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందనడానికి ఇదే ఓ నిదర్శనం. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే ప్రత్యక్షసాక్ష్యం. కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్య�
మహారాష్ట్ర మత్స్య శాఖ మంత్రి నితేశ్ రాణెకు సోమవారం ఊహించని నిరసన ఎదురైంది. చిరాయ్ గ్రామంలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మెడలో ఓ ఉల్లి రైతు ఉల్లిగడ్డల దండ వేసి వాటి ధర పతనంపై ఘాటుగా నిర�