మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ఒరవడులు సృష్టిస్తూ వ్యవసాయాన్ని చేస్తూ వివిధ రకాల పంటలపై లక్షల రూపాయలను సంపాదిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
‘పెద్దల మాట సద్దన్నం మూట’ అంటారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోసలు పడ్డ రైతన్నలు తెలంగాణలో ఎవుసం ఎలా ఉందో చర్చించుకున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన అన్నదాతల అసలు ముచ్చట మీరూ చదవండి..
కాంతినిచ్చే కిరణాలతడు.. క్రాంతిని కాంక్షించే అభ్యుదయ వాది. ‘క్రాంతి’ ఆయన పేరేకాదు.. ఆయన తత్వం కూడా. ఎక్కడున్నా.. ఏ పనిచేసినా ఆయన శైలి, ఆలోచన ఆద్యంతం భిన్నంగా ఉంటాయి.
పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన వృద్ధ రైతును అదృష్టం వరించింది. మహిల్పూర్ నగరంలో నివసించే శీతల్ సింగ్ కుటుంబసభ్యుని కోసం మందులు కొనుగోలు చేసేందుకు మెడికల్ స్టోర్కు వెళ్లాడు.
ఆరు దశాబ్దాలు మనల్ని ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా లేదా నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ (CM KCR) కావాలో ఎంచుకోవాలంటూ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్వీట్ చేశారు.
ఆశించినంత పంట రాకపోవడంతో ఓ రైతు మానసిక అశాంతికి గురయ్యాడు. తన భర్త ఆందోళన పడుతున్నాడని ఆ రైతు భార్య గుర్తించింది. అయ్యప్ప మాల ధరించి నలభై రోజుల మండల దీక్ష చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని సలహా ఇచ్చింది.
Viral Video | సాధారణంగా రైతులు (Farmer) మార్కెట్లకు ఆటో, వ్యాన్, బైక్, రిక్షాల్లో తమ ఉత్పత్తులను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే, కేరళ (Kerala)కు చెందిన ఓ రైతు మాత్రం లగ్జరీ కారులో మార్కెట్కు వెళ్లి.. తన పంటను అమ్ముకుం�
ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సినయూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా ర
రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న దేశ వ్యాప్త ఆందోళన నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం పిలుపునిచ్చింది.
నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లిలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఐదు రకాల వంగడాలతో ప్రదక్షిణ (సోమసూత్ర ప్రదక్షిణ) ఆకారంలో వరి సాగు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.
‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా పర్లేదు’ అనేది నానుడి. ఏదైనా విందు భోజనం చేసేటప్పుడు వడ్డించేది మనోడే ఐతే మనకు మరింత భోజనం దొరుకుతుందని అర్థం.. తెలంగాణలో నేడు అదే నడుస్తున్నది.