వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్
మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Minister Gangula Kamalakar | కేంద్రానికి బీసీలపై ప్రేమ ఉంటే ఎందుకు నిధులు ఇవ్వరని, అసలు బీసీకి మంత్రి ఉంటే కదా? అని మంత్రి గంగుల విమర్శించారు. పీఎం మోదీ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముగ్గు�
minister ktr | కేంద్రంలో ఉన్నది పేదల కడుపుకొట్టే ప్రభుత్వమని, అడ్డగోలుగా అడిషన్ డ్యూటీలు, సెస్లు వేసి రూ.30లక్షల కోట్లు దేశ ప్రజల మోదీ ప్రభుత్వం వసూలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
Minister KTR | సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమంటున్నాయ్... ఈటల నీకిది తగునా?.. అమిత్షాను తీసుకువస్తా అన్నావ్.. నిధుల వరద పారిస్తాం అన్నావ్.., హుజూరాబాద్ను మార్చేస్తాం అన్నావ్... ఏదీ కనిపించట్లేదే?..
బీజేపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, ఎమ్మెల్యే ఈటలకు మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరినట్టు ఆ పార్టీ నేతలే చర్చించుకొంటున్నారు.
దళితులు, బీసీల భూములను కబ్జాచేసిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులపై చర్యలు చేపట్టాలని దళిత మహిళా మండలి అధ్యక్షురాలు ఎం పద్మ, ఉపాధ్యక్షురాలు కే విజయలక్ష్మి, కార్యదర్శి టీ జయమ్మ స�
తెలంగాణకు బీజేపీ మరోసారి ధోకా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులయిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వబోదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం స�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసి
బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే ఢిల్లీ వరకు ఉరికిస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాత