Minister Harish Rao | అత్మగౌరవం గురించి తరచూ చెప్పే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సమైక్యవాదులతో చేతులు కలిపి హుజూరాబాద్ ప్రజల అత్మగౌరవాన్ని మంటగలిపారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
Etamatam | ఇంతకు మునుపు ఏ రాష్ట్రంలోనూ లేని పదవిని ఒకటి సృష్టించి, ఈటల రాజేందర్ను చేరికల కమిటీకి చైర్మన్ను చేసింది బీజేపీ. పార్టీలో మొదటి నుంచి ఉన్న పాత ‘కాపుల’ను, ఆ తర్వాత చేరిన నేతలను కాదని ఈటలకు అధిష్ఠానం ఈ
17 దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు పెట్టించి జైలుకు పం పించిన ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఆయన అరాచకాలను గడపగడపకూ ప్రచారం చేయాలని, ఈటల దళితవాడలకు వస్తే తరిమికొట్టాలని, ఆయన చెప్పే మాటలను
ఈటల రాజేందర్కు దమ్ముంటే గతంలో ఆయన చెప్పినట్టుగా సీఎం కేసీఆర్పై గజ్వేల్లోనే పోటీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో శుక్రవార
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిపై పార్టీ ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్వేచ్ఛ కరువైందని, క్రమ శిక్షణ పేరుతో రోజ�
బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్తో కలిసి పని చేస్తున్నామని నిన్న మొన్నటి దాకా చెప్పిన కామ్రేడ్లు.. ఇప్పుడేమో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్�
రాష్ట్ర బీజేపీలో కూటముల కొట్లాట మరింత ముదురుతున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా కొందరు నేతలు జట్టు కట్టినట్టు తెలుస్తున్నది.
రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజ�
సంగారెడ్డిలో బీజేపీ సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభకు జనం రాకపోవడంతో సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. బీజేపీ హేమాహేమీలైన కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద�
రాష్ట్ర బీజేపీకి దింపుడు కల్లం ఆశలు కూడా చెదిరిపోయాయి. బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉంటాయన్న ఎదురుచూపులకు తెరపడింది. చివరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప�
కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఖమ్మానికి చెందిన నేతల మధ్య వివాదం చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంతోపాటు సభావేదిక స్థలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశా�
బీజేపీకి కర్ణాటక ఫైల్స్ (ఓటమి) చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఆ పార్టీ కర్ణాటకలో ఓటమి తర్వాత తెలంగాణ వలస నేతలు తమ దారి తాము చూసుకుంటామని అధిష్ఠానాన్నే బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఈటలకు ఎన్నికల నిర్వహణ క�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది.
BJP | కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట.. ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకడు’.. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ఇలాంటి సామెతలు ఎన్నయినా చెప్పొచ్చు అంటున్నారు రాజ�