రూ.2 లక్షల రైతు రుణమాఫీపై తమకొక ప్రణాళిక ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోవడం, పన్నులు రాబట్టడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆగస్టు 15లోపు ర
ఈటల రాజేందర్ను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలపై మాజీమంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ‘ఎదురుపడిన మనిషిని మాట వరసకు నువ్వే గెలుస్తావ్ అని అన్న. దానికి సోషల్ మీడియాలో తిప్పుతుండ్రు.
ఒడ్డు ఎక్కే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కినంకా.. బోడ మల్లన్న అన్న చందంగా సీఎం రేవంత్రెడ్డి తీరు ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యం తో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు గుప్పించిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘మీ�
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరి
Etela Rajender | మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. బీజేపీ కేంద్ర అధిష్ఠానం శనివారం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తొమ్మిది సీట
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సరిగా లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో విజయ్ సంకల్ప యా త్రలో భాగంగా ఈటల రాజేందర్ రో డ్షో నిర్
Etela Rajender | ఇటీవల కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేత ఈటల రాజేందర్ భేటీ అవ్వడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఈటల బీజేపీకి గుడ్బై చెప్పబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమ�
Etela Rajender | భీమదేవరపల్లి : అధిష్టానం అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి �
కాంగ్రెస్తోపాటు బీజేపీ సభల్లో కూడా జనం కనిపించడంలేదు. ఆ పార్టీ చెప్పే మాటలు వినడం ఇష్టం లేక ప్రజలు ముఖం చాటేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీరా ప్ర�
Etela Rajender | బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోసం హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పనిచేస్తే కేసులు అయ్యాయని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడిందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేండ్లుగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్�
మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్, 231 మంది శక్తి కేంద్రాల ఇన్చార్జి లు, రెండు మండలాల అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా
బండి సంజయ్ని సీఎం అభ్యర్థిగా ఖరారు చేయడం వల్లనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి కిషన్రెడ్డికి అప్పగించినట్టు ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్రావు ఇటీవల కొత్త విషయాన్ని బయటపెట్టారు.
BJP | అభ్యర్థుల ఎంపికలోనే తీవ్ర తడబాటుకు గురైన బీజేపీ.. బీ ఫారాలు ఇచ్చే సమయంలోనూ ఆగమాగం అయ్యింది. ఒకవైపు చాలాచోట్ల సరైన అభ్యర్థులు దొరకక నామినేషన్ల చివరిరోజున జాబితాలు విడుదల చేసింది.