హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్ను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలపై మాజీమంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ‘ఎదురుపడిన మనిషిని మాట వరసకు నువ్వే గెలుస్తావ్ అని అన్న. దానికి సోషల్ మీడియాలో తిప్పుతుండ్రు.
అసలు ఈటల రాజేందర్ మల్కాజిగిరికి ఏం చేసిండు? ఆయనకు ఇక్కడ ఓటు లేదు. ఆయనది మల్కాజిగిరి కాదని పేర్కొన్నారు.