తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండోరోజూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో వాటిని యథావిధిగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేశారు. సమ్మిట్లో బలవంతంగా కూర్చున్న విద్యార్థులు చేసేద�
అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ను నాలుగు గోడల మధ్య కూర్చొని రూపొందించలేదని, తెలంగాణల�
సీఎం రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, అది గోబెల్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. 2047 డాక్యుమెంట్ సైతం చిత్తశుద్ధి లేని శివపూజలాంటిందని ఎద్దేవా చేశారు. సోమవా�
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి నెరవేర్చని నాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపర�
CM Revanth Reddy | బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం రిజర్వేషన్పై మాట ఎత్తకుండా మోసం చేస్తూ మాయమాటలు చెప్పి ప్రజా దుర్వినియోగం చేశారని సామాజికవేత్త, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్
తెలంగాణ రాష్ర్టానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓయూ గడ్డపై గతంలో ప్రకటించారు. అవసరమైతే రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్త�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం, పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను హిల్ట్ పాలసీతో అప్పనంగా అమ్ముకునేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆర
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సర్వాపురం శివారు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే �
నర్సంపేట నియోజకవర్గంలో రెండేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి సంబంధిత అధికారులతో వెంటనే రివ్యూ చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నర్సంపేటల�
Patnam Narender Reddy | కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారు.. సీఎం, ఆయన సోదరులు కమీషన్ల కక్కుర్తిలో మునిగిపోయారు. కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్న�
బీసీలకు రాజకీయ రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కుట్రలు చేస్తున్నదని శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆ పార్టీ ముమ్మాటికీ బీసీల పాలిట ద్రోహి అని
KTR | ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మరణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
Harish Rao | రేవంత్ రెడ్డి చీరలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తున్నాడు..కేవలం ఓట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు పంచుతున్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చ�