రాష్ట్రంలో ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఒడిసిపట్టడంలో రాష్ట్ర సర్కార్ విఫలమవుతున్నది. గత కొంతకాలంగా గోదావరికి నిత్యం వస్తున్న వరదను దిగువకు వదులుతూ పొరుగు రాష్ర్టాలకు సహకరిస్తున్న సర్కార్, రాష్ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద శనివారం సాయంత్రం నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు.
‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’ (టీఈపీ). ఈ పేరుతో తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ టీఈపీ పురుడుపోసుకొన్నదని ప్రచారం జరుగుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో మూతబడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది.. స్థానిక యువత ఉపాధికి, పరిశ్రమ అభివృద్ధికి ఆటంకంగా �
బీఎల్వోలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఎల్వోలు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడలో గురువారం బీఎల్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు.
పాలకుల నిర్లక్ష్యం హైదరాబాద్ మెట్రో పాలిట శాపంగా మారింది. వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన మెట్రో విస్తరణ ప్రణాళికలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నాన్చివేత,
‘సర్'ప్రక్రియపై సీఎం రే వంత్రెడ్డి ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని, క నీస సమీక్షలు నిర్వహించలేదని, ఆయనకు అడ్మినిస్ట్రేషన్పై పట్టులేద ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎ ద్దేవా చేశారు.
KTR | ఆదిలాబాద్ సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునరుద్ధరణపై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చిత్త శుద్ధి లోపం వల్లే జ�
CM Revanth reddy | కాంగ్రెస్ నాయకులు భూములపై కన్నేసి భూకబ్జాలకు యత్నిస్తున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నేతల పని ఎలా ఉందో స్వయంగా సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.