Congress Govt | రేవంత్ రెడ్డిది చెత్త పరిపాలన. రైతుల పరిస్థితి అక్కడ.. మక్కజొన్నల కుప్పలు పోసుకొని గొడ గొడ ఏడుస్తున్నమని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
Harish Rao | రేవంత్ రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే అనుచరులను సంతృప్తి పరచడంపైనే దృష్టి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 17 కార్పొరేషన్లకు చైర్ పర్�
ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పె
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందని ద్రాక్షలా మారింది. మొకజొన్న కొనుగోలు కేంద్రాల్లో మార్ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,410 చెల్లిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో వాస�
Jagadish Reddy | కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చ పెట్టిన వాళ్ళు, విద్యుత్ కొనుగోళ్ల అంశాన్ని ఎందుకు అసెంబ్లీలో పెట్టలేదు..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ ప్రశ్నించారు.
Maize Farmer | 25 రోజులు అవుతుంది.. బస్తాలు తెచ్చి కూడా వారం రోజులవుతుంది. రేపు మాపు అని అంటున్నరు. కొనుగోలు చేయడం లేదు.. ఏం లేదని ఓ మొక్కజొన్న రైతు వాపోయాడు.
Harish Rao | యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని
డంపింగ్యార్డ్ సమస్యతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, దుర్వాసన నుంచి శాశ్వత పరిష్కారం చూపి ఈ ప్రాంతవాసులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి ప్రజాప్రతినిధులు, డంపింగ్యార్డ్ వ
‘పెండింగ్ డీఏల ఊసే లేదు.. పీఆర్సీపై ఆశే లేదు. సీపీఎస్ రద్దు.. పాత పింఛన్ అమలుపై నిర్దిష్టమైన హామీలు లేవు.. వారం రోజుల్లో ఇస్తామన్న హెల్త్కార్డులు జూన్ 1న ఇస్తామంటున్నారు.. ఇంతకు ఏం సాధించారు? కొత్తగా మీర
కాంగ్రెస్ సర్కార్ జీవో 7ను జారీ చేసి 14 లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేండ్ల రేవంత్ అసమర్థ పాలన.. విద్యా
అధికారంలోకి వచ్చిన వెంటనే 3,758 మందికి వీఆర్వో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకోవాలని వీఆర్ఏ జేఏసీ చైర్మన్ వంగూరి రాములు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
అవగాహన రాహిత్యంతో కొంత మంది కాంగ్రెస్ నేతలను సంతృప్తి పరిచేందుకు హైడ్రా బతుకమ్మకుంట అభివృద్ధి పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని బీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎడ్ల సు�