రైతులు ధైర్యం కోల్పోతున్నారు. అండదండ లేకపోవడంతో ఒంటరిగా మిలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పదేళ్ల కాలంలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పంటలు సాగు చేశారు. వ్యవసాయానికి అవసరమైన �
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్ల నిధులు ఇప్పటివరకు ఇవ్వలేదని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. వర్సిటీ ఆ నిధుల గురించి ఎదురుచూస్తో�
మహిళా సంఘాలు కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం 8వేల ఇందిర స్త్రీ శక్తి భవనాల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు.
Harish Rao | ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలనిమాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప�
సీఎం ఇలాకా.. నారాయణపేట జిల్లా కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దుశ్శాసన పర్వం కొనసాగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఇం�
Telangana : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి క్యాబినెట్ అంగీకరించింది.
Kyama Mallesh | జిల్లాల్లో మంత్రులున్నరు.. ఒక్క మంత్రికి కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను సంక్షేమంగా ఉంచాలనే, నిమ్మలంగా ఉంచాలనే ఆలోచన లేదని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ మండిపడ్డారు.
ప్రపంచమే అబ్బురపడే విధంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో అభివృద్ధి గాడి తప్పింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పెండింగ్లో ఉన్న ప�
‘విజన్ లేని రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నరు.. ఒక్క ప్లాట్ కొనుగోలు చేయాలంటేనే ఎన్నారైలు భయపడుతున్నరు’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించార�
CM Revanth Reddy | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను రోడ్డు మధ్యలో అతన్ని కస్టడీలోకి తీసుకుని మేం అరెస్ట్ చేసినమని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలా..? రాజకీయ నాయకుల మాట నమ్మలా మీరు చెప్పండన్నారు �