సామాన్యుల చదువుల సర్కారు బడి అస్తిత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు తెస్తున్నది. చికిత్స చేస్తామంటూ ఆ ముసుగులో ఉసురు తీసేందుకు ఉరుకులాడుతున్నది. విద్యాకమి షన్ నివేదిక వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క
రాష్ట్ర విద్యావ్యవస్థలో లోపాలు వెక్కిరిస్తుంటే, విద్యార్థులు నిత్యం సమస్యలతో నలిగిపోతుంటే విద్యాశాఖ మాత్రం అవేమీ పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి చదువుపై దృష్టి సారించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్షాతో బుధవారం భేటీ అయ్యారు. డీజీపీ శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ర�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇరాన్తోపాటు గల్ఫ్ ప్రాంతాల్లోని తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో కో�
కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిచేయడంతో పాటు రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ �
నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కుమ్మెర ఘటనలో బాధితుల పక్షమా..? లేక నిందితుల పక్షమా..? అన్నది తేల్చాలని బాధితుల న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
Sharada Peetham Lands : ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి వెనకడుగు వేశారు. కోకాపేటలోని శారద పీఠం భూముల (Sharada Peetham Lands) విషయమై రేవంత్ వెనక్కి తగ్గారు.