భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి దేవాదాయశాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ భద్రాచలం పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటిదశలో భాగంగా రూ.351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది.
Madhu Park Ridge | మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్కు సంబంధించిన అపార్టుమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్�
Osmania Hospital Victims | మహిళలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఓటేసినం. నమ్ముకుంటే మమ్మల్ని ముంచేసిండని రేవంత్ రెడ్డిపై మండిపడ్డది.. అంటూ బేగంబజార్, బాలయ్య వాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు వాపోతున్నారు.
Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదని.. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వాపోయారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన టీజీ అయిల్ ఫెడ్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ప్రజపాలనలో రైతు ఉత్సవాల
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ఇప్పుడు మొదటి దశ టేకోవర్ జంక్షన్ నిలిచిపోయింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విస్తరణ ప్రాజెక్టుల ప్రతిపాదనలు పట్టాలెక్కే దశకొచ్చాయేగానీ ఏనాడూ మొదటి దశ మెలిక తెర మీదకు రాలే
ఈ ఏడాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. బడ్జెట్లో కోత పెట్టడం అన్యాయమని తెలంగాణ రైతు సంఘం విమర్శించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి టీ సా
అంచనాలు, అంతకు మించిన ప్రచార ఆర్భాటంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగా తన అసలు రంగును బయటపెట్టుకున్నది. మూసీ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చేసిన ప్రకటనల�
Anganwadis | కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెయ్యెండని అన్నరు. గద్దెకు ఎక్కించినం. ఇప్పుడు మమ్మల్ని చూడాలా..? వద్దా..? మాకు రూ.18 వేల చేస్తమని హామీని వాళ్లే ఇచ్చిర్రు. ఆ హామిని అడిగేందుకు వస్తమంటే ఇండ్లల్లనే అరెస్ట్ చేసి�