మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఇందూర్ ఓటర్లు పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తమకే సపోర్ట్ చేయాలని బర్దిపూర్ సభా వేదికపై నుంచి ఓటర్లను �
Sabitha Indra Reddy : గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రె�
జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మం�
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్డీఎస్) ఫండ్స్�
Harish Rao | ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది.దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ
Harish Rao | ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది. అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైద్రాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్దం చేసిండని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
Harish rao | రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది.. బొగ్గును పాలతో కడిగితే తెలుపు రాదు. అలాగే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా ఆయన బుద్ధి మారలేదు, భాష మారలేదు. హార్వర్డ్ కు వెళ్లి అక్కడి ప�
AIVA : వెలమల జాతిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (AIVA) తీవ్రంగా ఖండించింది. గతంలో కూడా పలుమార్లు వెలమ జాతిని అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని సభ అభిప్రాయపడ
కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని చూసి కడియం శ్రీహరిని గెలిపిస్తే, తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్లో చేరి నియోజకవర్గ ప్రజల ఓటును, ఆత్మాభిమానాన్ని ఆ పార్టీకి తాకట్టు పెట్టాడని ఎమ్మెల్సీ పోచంపల్లి �
రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డుల్లోని కృష ్ణకాలనీ, యాదవ్ కాలనీ, 7వ వార్డులోని టీ-2, ఎంసీ క్వ�
గడిచిన రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు స్కీమ్ ప్రవేశ పెట్టడం తప్పా చేసిందేమీ లేదని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. శనివారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్�
ఇంద్రేశం మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. శనివారం రాత్రి ఇంద్రేశంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. �
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే స్టేజీపైన నవ్వుతున్నరు. సీఎం ఎంత అబద్దాలాడుతున్నరనేది పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు తెలుసునని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగి అన్�
భివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరిట కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.