BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.
Harish Rao | దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్రెడ్డి సర్కారేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత�
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
ఎలాంటి అధ్యయనం లేకుండా, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కో రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కో ఇంటికి ఎంతబాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే �
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో శుక్రవారం �
గిగ్ వర్కర్లకు వెల్ఫేర్బోర్డు ఏర్పాటుచేస్తామని, బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తరువాత వారికి తీరని ద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కి�
‘ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయకుండా రాష్ట్రంలోని ఈ తోలుమందం ప్రభుత్వం నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నది’ అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
ఈసారి మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు తల్లుల గద్దెల ప్రాంగణం కొత్త హంగులతో రూపుదిద్దుకోనున్నది. ఆ హంగులన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని సర్కార్ వెల్లడించింది. సమక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజ�
DSP Nalini | తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాసిన బహిరంగ లేఖ చర్చానీయాంశమైంది. ఇది నా మరణ వాంగ్మూలం అంటూ బహిరంగ లేఖను ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చ�
ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
యూరియా కొరతపై రైతుల నిరసనలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ‘స్థానిక’ పాచిక వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్పిన తర్వాత 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటమార్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రచారంపైనే యావ తప్ప క్షేత్రస్థాయి సవాళ్లపై కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం దృష్టి సార�