కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్ల�
కాంగ్రెస్ గెలిస్తే ఐదొందలకే ప్రతి ఇంటికి సిలిండర్ను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆడబిడ్డలే నిలదీస్తున్నారు. కేంద్రం పంపిణీ చేసే సబ్సిడీతో సంబంధం లేకుండా రూ. 500 మహాలక్ష్మి పథకంలో �
‘ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం టీహబ్ సహకారంతో ఓలా మాదిరిగా రాష్ట్రంలో ప్రత్యేక యాప్ తీసుకొస్తాం. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్గాంధీ మాటిచ్చారు. ఆ హామీలో భాగంగా ఆటో
అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఓటరు గట్టిగా బుద్ధి చెప్పనున్నాడా? పోలింగ్కు ఇంకా పది రోజుల సమయం ఉండగానే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందా? రేవంత్ బుల్డోజర్ పాలనప�
సీఎం రేవంత్రెడ్డి సినిమా కళాకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, యూసుఫ్గూడలో మంగళవారం నిర్వహించిన తన సభకు సినిమా కార్మికులను భయపెట్టి తరలించారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పాలనలో అన్ని కులవృత్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్.. వాటి పూర్వవైభవానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అన్ని నిరుపేద నాయీబ్రాహ్మణులకు సెలూన్ నిర్వహణ భారం తప్పించేందు�
గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
KTR | పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి క్కడ కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. మార్పు తెస్తాం అంటూ ప్రచారం చేసిందని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా