KTR | ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పేద ప్రజల భూములతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్
Konda Surekha : రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ(Konda Surekha)కు వరసగా షాక్లు ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆమె భద్రతను కుదించింది ప్రభుత్వం.
Konda Surekha : మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ (Konda Surekha) భగ్గుమన్నారు. టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఆమె మండిపడ్డారు.
Konda Sushmita | తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లికి అన్యాయం జర�
Konda Surekha | నాకు మంత్రి పదవి ఆభరణం మాత్రమే.. మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు. నన్ను ఏ మాత్రం అడగకుండా తీసేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నానని కొండా సురేఖ అన్నారు.
KTR | మీ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నయో ఆ భూముల మీద కన్నేశారు. రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాబట్టి ఆయనకు వేరే ఎజెండా ఏం లేదు..ఆ భూములు అమ్ముకోవడానికే ఈ డ్రామా అ�
Jeevan Reddy | చంద్రబాబు నాయుడు సలహాతోనే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి దొంగతనం చేశారని.. అప్పుడు కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు దెబ్బకు హైదరాబాద్ నుంచి పారిపోయిండని మాజీ మం�
Gadari Kishore kumar | కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నే�
కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్య పాలనపై తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ,
KTR | ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదన కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకున్నారు.అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్.. ఆ స్థాయిలో అవినీతికి పాల్ప�
ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా మూసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖ మీద వేటు, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల మీద అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తారని సీఎంవో అధికారులు చెప్తున్న�
Manne krishank | కాంగ్రెస్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి తక్కువ ధరలో భూములు కట్టబెడితే.. శ్రీధర్ బాబు వచ్చి కొండల్ రెడ్డికి, టెస్సెరాక్ట్ కంపెనీకి సంబంధం లేదు అని అంటున్నాడు. కొండల్ రెడ్డి ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలెక్కిన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళ�