velugumatla Victims | కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించిన తీరుతో పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది. కాంగ్రెస్ సర్కార్ పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ చర్యలతో భ�
‘ చేతికొచ్చే దశలో పంటలు ఎండుతున్నయి.. నీళ్లు ఇయ్యాలనే సోయి ప్రభుత్వానికి లేదు.. సీఎం రేవంత్రెడ్డికి కచ్చితంగా రైతుల ఉసురు తాకుతుంది& అన్నంపెట్టే అన్నదాతలను ఏడిపిస్తే వారి శాపం తగిలిపోతడు.. వెంటనే నీళ్లు
మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర మావోయిస్టులంతా లొంగిపోవాలని, వారి భవిష్యత్తు భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు నిమ్స్లో �
సోషల్ మీడియాతో మహిళల భద్రతకు ముప్పు పొంచి ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శనివారం జేఎన్టీయూలో ‘స్టాండ్ విత్ హర్' ప్రోగ్రామ్ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా
Harish Rao | మహాభారతంలో కర్ణుడి లాగా నేను కూడా నా స్నేహితులకు సహాయం చేస్తాను.. అది కొంత మందికి నచ్చవచ్చు, కొంత మందికి నచ్చక పోవచ్చు అని ఓ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై హరీష్ రావు తనదైన స్టైల్ల�
Musi Victim | రేవంత్ రెడ్డి అసలు మనిషేనా..? మనిషి జన్మ పుట్టలేదా..? రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదని మూసీ బాధిత మహిళ మండిపడ్డది.
Jogu Ramanna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడారని ఆయన వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు
Maoists | సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. మొత్తం 126 మంది మావోయిస్టులు సీఎం సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలువనున్నారు.
సామాన్యుల చదువుల సర్కారు బడి అస్తిత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు తెస్తున్నది. చికిత్స చేస్తామంటూ ఆ ముసుగులో ఉసురు తీసేందుకు ఉరుకులాడుతున్నది. విద్యాకమి షన్ నివేదిక వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క
రాష్ట్ర విద్యావ్యవస్థలో లోపాలు వెక్కిరిస్తుంటే, విద్యార్థులు నిత్యం సమస్యలతో నలిగిపోతుంటే విద్యాశాఖ మాత్రం అవేమీ పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి చదువుపై దృష్టి సారించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్షాతో బుధవారం భేటీ అయ్యారు. డీజీపీ శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ర�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.