Harish Rao | అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పహిల్వాన్ భాష మాట్లడుతున్నడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
RS Praveen kumar | చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని సీఎంగా పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నడన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హితవు పలికారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో హెచ్చరించింది. ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, మూలధన వ్యయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేస�
Harish Rao | అక్రమ మైనింగ్ పై మాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా, వాళ్లకు వాళ్లే CBCID విచారణ అంటూ చెప్పుకొని వస్తున్నారు. అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేస్తే, దళితులపై రాజకీయం చేశారని మాజీ మంత్రి, డ
మూసీ సుందరీకరణ ఫేజ్-1 గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమం �
Jagadish Reddy | అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగతనం చేసిన
మూసీ పరీవాహక బాధితుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తున్నది. ఉస్మాన్సాగర్ సమీపంలోని మంచిరేవుల నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నది.
హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమ�
Narendra Modi : పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఖండించారు. లాక్డౌన్ విధించాలనే ఆలోచనే తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సీఎంతో ఆర్థికవేత్త కార్తిక్మురళీధరన్ గురువారం అసెంబ్లీలో భేటీ అయ్�
భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి దేవాదాయశాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ భద్రాచలం పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటిదశలో భాగంగా రూ.351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది.
Madhu Park Ridge | మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్కు సంబంధించిన అపార్టుమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్�
Osmania Hospital Victims | మహిళలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఓటేసినం. నమ్ముకుంటే మమ్మల్ని ముంచేసిండని రేవంత్ రెడ్డిపై మండిపడ్డది.. అంటూ బేగంబజార్, బాలయ్య వాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు వాపోతున్నారు.