“మూసీ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ.. రేవంత్రెడ్డికి రైతుల మీద లేదు. సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటు.. రైతులకు గన్నీ బస్తాలు ఇవ్వడం లేదు.. ఏ గ్రేడు వడ్లకు.. బీ గ్రేడ్ ధర చెల్లిం�
జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమా�
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. డబ్బుకు ఆశపడి కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాం. ఒక్కరోజు రూ.వెయ్యి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రెండున్నర ఏండ్ల�
ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం పాలిస్తుందని.. సీఎం పర్యటన ఉన్నా ప్రతిసారీ బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనికరం లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశార�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.
మా భూములు ఇవ్వం.. ఇండ్లను కూ ల్చొద్దు అంటూ మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ పేరిట పేద, మధ్య తరగతి ప్రజల గూడు చెరిపేస్తున్న రేవంత్ సర్కారు తీరుపై జనం రగిలిపోతున్నారు. రాజేంద్రనగర్ మండల�
Congress Govt | రేవంత్ రెడ్డిది చెత్త పరిపాలన. రైతుల పరిస్థితి అక్కడ.. మక్కజొన్నల కుప్పలు పోసుకొని గొడ గొడ ఏడుస్తున్నమని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
Harish Rao | రేవంత్ రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే అనుచరులను సంతృప్తి పరచడంపైనే దృష్టి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 17 కార్పొరేషన్లకు చైర్ పర్�
ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పె
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందని ద్రాక్షలా మారింది. మొకజొన్న కొనుగోలు కేంద్రాల్లో మార్ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,410 చెల్లిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో వాస�