తెలంగాణలో బీడువారిన లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రాత్మకమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లాని ప్రవీణ్రావు పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసును క్రిమినల్ కేసుగా పరిగణించవద్దని ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టును కోరారు.
Farmer Letter | ప్రమాదకరమైన విద్యుత్ తీగలు తన వ్యవసాయ క్షేత్రంలో కేవలం 6 అడుగుల ఎత్తులో వేలాడుతున్నాయని, దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు ఏఈకి విన్నవించినా స్పందించడం లేదని కిశోర్ బాబు (77) అనే వృద్ధ రైతు ఆరోప�
Harish Rao | సీఎం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతు భరోసాపై కాలం వెల్లదీసిన సీఎం రేవంత్రెడ్డి చివరికి అరచేతిలో స్వర్గం చూపించాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశానంటూ సీఎం ప్రకటించగ
Jagtial people | రేవంత్ రెడ్డి మళ్లీ ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతాడని జగిత్యాల మహిళ మండిపడ్డది. రేవంత్ రెడ్డి మళ్లీ ఓటు కోసం వస్తే చెప్పు చూపిస్తామని మరో యువతి హెచ్చరించింది.
Harish Rao | కేసీఆర్ స్థాయి ఏందో రేవంత్ రెడ్డిస్థాయి ఏందో.. రెండున్నరేళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమైందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు.
మావోయిస్టులపై వార్తలు కవరేజీ చేసినందుకు గాను తెలంగాణకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ తాఖీదులు పంపింది.
ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన ము
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీయే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాత్రం ఇంటికి పిలిచి అల్పాహార విందు ఇవ్వడంపై ఇండియా కూటమిలో కలకలం రేగింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్కు చెందిన మహిళా రైతు డాకురే రంజనాబాయి చేనులో నిలువ ఉంచిన పంటలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంజనాబాయి తన భూమిలో జొన్న,
Supreme Court Verdict | దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్రెడ్డి స్పందన తెలిపాలని మాల సంఘాల జాక్ గౌరవ సలహాదారుడు దామెర నర్సయ్య కోరారు.