‘జలదృశ్యంలో పార్టీ దిమ్మె కట్టించి.. అనుక్షణం అధినేత కేసీఆర్కు వెన్నంటి ఉంటూ.. నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసం పరితపించిన హరీశ్రావుపై కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం..’ అని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం దగ్ధం చేశార�
Harish Rao | ఘోష్ కమిషన్ అప్పటి ఇంజినీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని.. అందుకే దాన్ని తాము పీసీసీ కమిటీగా అంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తమ సూచనలతోన
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీశ్రావు నిలదీశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం రిపో�
MLA Gangula Kamalaker | బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. బహుజన రాష్ట్ర సమితి అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చి ఆ తర్వాత జీవో ఇచ్చి బీసీలకు అన్యాయం చేయొద్దు.. షెడ్యూల్ 9లో బీసీ �
రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రినా..? అంత మంత్రులదే హవా అని విమర్శలు రాష్ట్రంలో కోడైకొస్తున్నాయి.. రాష్ట్రాన్ని పాలించే సోయి లేక ఎవరికి వారే ముఖ్యమంత్రులం అన్నట్లు వ్యవహరించడంతో ర�
‘రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతుంది. రైతు కుటంబాలకు చెందిన విద్యార్థులు సైతం బడులు వదిలి యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నది దుష్ప్రచారం అని మరోసారి తేలింది.