BRS social media | పొద్దున లేస్తే పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాలపై తిట్ల దండకం అందుకుని శాపనార్దాలు పెట్టే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ విషయంలో మాత్రం నిజం మాట్లాడారు.
RS Praveen Kumar | తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి, మంత్రులకు మధ్య సయోధ్య లేదు అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ప్రధాని మోదీ పాకిస్తాన్కు వెళ్లిరావచ్చు కానీ, తాను వెళ్లి న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలిస్తే తప్పవుతుందా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మోదీకి తెలంగాణ అంటే వివక్ష, చిన్నచూపు అని మండిపడ
మంత్రి కొండా సురేఖ విషయంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసుల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయ�
కొండా సురేఖ ఉదంతం.. కాంగ్రెస్ సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్రెడ్డిపై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం వారం రోజుల నుంచి రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో రాష�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాల్సిన సమయంలో సొంత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఉమ్మడి జి ల్లాలో మొత్తం 14మందిలో 13 మంది అధికార పార్�
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు సర్కార్లో కలవరం సృష్టించాయి. ఎట్టకేలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో జరిపిన చర్చల్లో శనివారం నాంపల్లిలోని కమిషనరేట్లో దాదాపు రెండు గంటలు జరిగిన చర్చల�
lavu rathaiah | దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు పనికి రారంటున్నారు. అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్ లేదని విజ్ఞాన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్ట�
MLC Dasoju Shravan Kumar | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర విదేశాంగ శాఖ పర్మిషన్ ఇవ్వని విధంగా తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నారో బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి ఏం తప్ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదును తెలంగాణ లోకాయుక్త స్వీకరించింది. తన సోదరుడికి చెందిన కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమ�
సీఎం రేవంత్ కొండా సుస్మిత చేసిన బహిరంగ వ్యాఖ్యల వెనుక ఉన్న అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. తన కుమ�
గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుండి గన్నేరువరం మండల కేంద్రంతో పాటు ఇల్లంతకుంట మండలానికి మంజూరైన రోడ్డు పనులు పూర్తికాక అధ్వానంగా తయారైంది. దీంతో జంగాపల్లి గ్రామానికి చెందిన మూడో తరగతి విద్యార్థిని శ్వ�
కాంగ్రెస్ పార్టీలో ఒక విధానమంటూ ఉంటు ంది.. దాని ప్రకారమే నడుస్తుంది.. ఎమ్మెల్యే టికెట్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినా చెల్లదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్పష్టంచేశారు. ఎన్నికల కమిటీ, స�