‘పెండింగ్ బిల్లు ల కోసం మాజీ సర్పంచులు మా ఇంటికొస్తే టిఫిన్ పెట్టి, టీ తాపించి పంపిస్తానని గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడి యా ముఖంగా చెప్పారు. కానీ, జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిస�
పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘావర్గాలు ముఖ్యమంత్ర�
Congress Party | ఇప్పటికిపుడు ఎలక్షన్ పెడితే ఒక్క డిపాజిట్ కూడా రాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నాడు.అప్పుడు నేను కాంగ్రెస్కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారని ఓ కాంగ్
Dasoju Shravan kumar | కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీశ్ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కించపరచడమే.. కాంగ్రెస�
Gajula Ramaram | నేను హార్ట్ పేషంట్ను. నాకు నిన్ననే సర్జరీ అయింది.. దండం పెడతా అన్నా ఆగలేదు.. ఇంటిదగ్గరికొచ్చాక మీ కాళ్లు మొక్కుతా సార్ అని కాళ్ల మీద పడ్డా. ఇంకేం చేస్తానని గాజులరామారం కూల్చివేతల బాధితురాలు వాపోయి
gajula ramaram | మేం గరీబోళ్లం మేం. మేమేం బంగ్లాలు, మేడలు కట్టుకోలేదు. రోజూ కష్టం చేసేటోళ్లం. మా ఇల్లు చూడండి పోయి అంటూ గాజులరామారంలో ప్రభుత్వ కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
KTR | ఈ రాష్ట్రంలో మా నాయకులెవరినీ కూడా వేధించకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. దురదృష్టవశాత్తు దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో అన్యాయం జరిగిందని... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
KTR | రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా దాటలేదు.మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్.ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది.నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని కేటీఆర్ విజ్ఞప్తి
కాంగ్రెస్ పా లనలో రాజ్యాంగం ప్రమాదం లో పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్న చం దంగా పాలన కొనసాగుతుందని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆదిలాబాద�
’ఇంట్లో ఈగలు తోలలేనోడు.. పొరుగూరికి పోయి పొలిమేరలు దాటిస్తానన్నట్టు’ ఉన్నది సీఎం యవ్వారం. సదువు శారెడు.. బల్పాలు దోశెడు అన్నట్టు.. ఇక్కడ పాలనను గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీ విమానాలు ఎక్కడం, దిగడమే పన�
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అర్హతలపై మాట్లాడే క్రమంలో వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధిస్తూ చేసిన వాక్యాలను ఏఐఎస్ఐ రాష్ట్ర సమితి సభ్యుడు బూర.మనోజ్ శనివార
ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ ల
భారీవర్షాల నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కేంద్రాలు విడిచి ఎక్కడికీ వెళ్ల్లవద్దని �
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో సుదర్శన్రెడ్డి పోషించిన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతు�