రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆ మేరకు ఢిల్లీలో కాకుండా, గల్లీలో పోరాటాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డా
అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో-9 చెల్లదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. 42 శాతం రిజర్వేషన్ల జీవోకు చట్టబద్ధత ఉండదని మంత్రులకు, సీఎంవ�
KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
BC Reservations | రాష్ట్ర హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కోర్టు వద్ద బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రు�
కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డు ఇంటింటికీ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ�
BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.
Harish Rao | దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్రెడ్డి సర్కారేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత�
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
ఎలాంటి అధ్యయనం లేకుండా, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కో రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కో ఇంటికి ఎంతబాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే �
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో శుక్రవారం �
గిగ్ వర్కర్లకు వెల్ఫేర్బోర్డు ఏర్పాటుచేస్తామని, బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తరువాత వారికి తీరని ద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కి�
‘ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయకుండా రాష్ట్రంలోని ఈ తోలుమందం ప్రభుత్వం నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నది’ అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.