హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రియాంక ఆల ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం సిటీ కలెక్టర్గా నియమిస్తూ ఉత
Traffic Jam | సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబ�
సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున గంటకు రూ.13.6 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది.
High Court : నానక్రామ్గూడ (Nanakramguda) భూముల వ్యవహారంలో రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి, మామ సూదిని పద్మా రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Auto Driver | మాకు ఈఎంఐలు యెళ్తలేవు. స్కూల్ ఫీజులు కూడా సరిపోతలేవు. మేం చాలా పరేషాన్లో ఉన్నం. బతకాలంటే చాలా ఘోరమైపోయింది మా పరిస్థితి అని
హైదరాబాద్ ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కుటుంబాల్లో భూ తగాదాలు సహజం. అందునా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భూములకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య పుట్టగొడుగుల్లా వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వివాదాలను పరి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈనెల 28న సీఎం రేవంత్రెడ్డి ఇంటికి విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పు�
తెలంగాణలో బీడువారిన లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రాత్మకమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లాని ప్రవీణ్రావు పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసును క్రిమినల్ కేసుగా పరిగణించవద్దని ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టును కోరారు.
Farmer Letter | ప్రమాదకరమైన విద్యుత్ తీగలు తన వ్యవసాయ క్షేత్రంలో కేవలం 6 అడుగుల ఎత్తులో వేలాడుతున్నాయని, దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు ఏఈకి విన్నవించినా స్పందించడం లేదని కిశోర్ బాబు (77) అనే వృద్ధ రైతు ఆరోప�
Harish Rao | సీఎం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.