‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితాపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలుతుంది. ఆ తర్వాత ఎవరు రాజీనామా చేయాలో? ఎవరిపై చర్యలు తీసుకోవాలో? అన్న విషయంపై స్పష్టత వస్తుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 32నెలల కాలంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 76వ సారి. బుధవారం ఢిల్లీలో జరిగే
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెండు రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్ భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించ
రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన 22-ఏ నిషేధిత భూముల వ్యవహారానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డే ప్రధాన కారణమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సీఎం రేవంత్రెడ్డి తేల్
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టు�
రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి తప్పుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని తమకు అప్పగిస్తే 15 రోజుల్లో నీళ్లిచ్చి చూపిస్తామని స్పష్టంచేశార�
22-ఏ నిషేధిత జాబితాపై తప్పు జరిగిందని ఒప్పుకొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇందుకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న�
మహాత్మా గాంధీ బతికే ఉంటే... వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును వ్యతిరేకించేవారని, అభివృద్ధి పేరిట జరిగే పర్యావరణ విధ్వంసకరమైన విధానాలను అడ్డుకునేవారని ప్రజా సంఘాలు స్పష్టం
ఆడబిడ్డలపై కాంగ్రెస్ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్
Dasoju Shravan Kumar | తెలంగాణ గాంధీ కేసీఆర్ తన వెంట్రుక పీకలేడని రేవంత్ రెడ్డి మాట్లాడతాడా..? తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని రేవంత్ రెడ్డి మసి అయిపోతాడు. రేవంత్ రెడ్డి భాషే రేవంత్ ను భస్మం చేస్తుంది . రేవంత్ రెడ్డిని
మారు పేర్లు, విజిలెన్స్ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు చేపట్టిన ఆమరణ దీక్షలు ఆదివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సింగ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా పరకాల, నడికూడ బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, బీజేపీ నాయకులు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ముం దస్తుగా అరెస్టు చేశారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు తర�
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ను నిరాశలోకి నెట్టింది. సీఎం జిల్లా అభివృద్ధికి నిధులు ఇచ్చి, వరాలు కురిపించి ప్రజల్లో తమ పరువు, పరపతి పెంచుతాడని కాంగ్రెస్ ప్రజ�
హనుమకొండ జిల్లా పరకాలలో ఆదివారం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పరకాల పట్టణ అభివృద్ధికి వరాలు కురిపిస్తాడని ఎదురుచూసిన స్థానిక ప్రజలకు నిరాశే మిగిలింది. సభ ఆసాంతం ప్రతిపక�