Koheda Victim | మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద పారేసిండు. చిన్న చిన్న పిల్లలను.. పెద్దపెద్దవాళ్లను అరెస్ట్ చేసిండు. ఆయన ఏమన్నా చేసుకొని మా భూమి మాకు కావాలె. మా ప్రాణాలు తీసుకుంటడా.. తీసుకొని భూమి తీస
Harish rao | రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణం అని మధ్యప్రదేశ్ మంత్రి అంటున్నాడు. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్
సీఎం రేవంత్రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 71వసారి కావడం గమనార్హం. గురువారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్రెడ్డి పాల్�
Jeevan Reddy | ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఈవెంట్ సందర్భంగా తనను తాను హిట్లర్తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ెఎస్ రాష్ట్ర ప్
Koheda Farmer | ఇంతకు ముందు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నమో..రేవంత్ రెడ్డి రాగానే అలానే జరుగుతుందని కోహెడ ఫ్రూట్ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితుడు మండిపడ్డాడు..
ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వమంటున్నారు కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్నబాధిత రై�
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని విహారయాత్రలో నూతనంగా ‘సఫారీ యాత్ర’ ఈ నెల 13వ తేదీ శనివారం ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేక�
Ravula Sridhar | ప్రైవేట్ స్కూళ్ల లక్ష్యం, ప్రభుత్వ స్కూళ్ల లక్ష్యం ఒకటే కాదని ముఖ్యమంత్రి గమనించాలి. ప్రైవేట్ స్కూళ్లు పెట్టుకునే వాళ్లు వ్యాపార ధోరణితో పనిచేస్తారు. లాభాలు ఆర్జిస్తారు. కానీ ప్రభుత్�
Ramchander Rao | తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ధాన్యం దిగుబడుల
మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హెచ్ఎండీఏ సరికొత్త స్కెచ్ వేసింది. రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా భూముల వేలం నిర్వహించి, ఏకంగా రూ. 12వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా
వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో స�
సీఎం రేవంత్రెడ్డి ఉప్పల్ భగాయత్ పర్యటన సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనే�
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా ఆయన స్వరం వినిపించకుండా మైక్ కట్ చేశారు. శనివారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజ�