‘సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్లో పెట్టేవారు.
కొందరు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపిం చారు. ఎరువుల కోసం చాలామంది క్యూలైన్లలో నిలబడ్డట్టు పేపర్లు, టీవీల్లో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు.
‘మూసీ అభివృద్ధి కోసం మొత్తం రంగం సిద్ధం చేసి, రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారు చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంచనాను రూ.1,50,000 కోట్లకు పెంచి దోపిడీకి పాల్పడుతున్నది. మూసీనది ప్�
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎరువుల కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో డీసీఎంఎస్ ఎరువుల కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్
ప్రజారంజక పాలన చేసి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థ్ధానంలో నిలిపితే, సీఎం రేవంత్రెడ్డి ప్రజలను నమ్మబలికి నిండాముంచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రైతులకు యూరియా అందించాలని, లేకుంటే యూరియా కోసం ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించార
KTR | ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటీ? అన్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో అటు ఎన్డీఏ, ఇటు ఇండియా తమ తమ అ అభ్యర్థులన్ని ప్రకటించాయి. కానీ, బీఆర్ఎ�
తెలంగాణ ద్రోహి, ఓటుకు నోటు దొంగ, తెలంగాణ హకులను కాలరాస్తున్న చంద్రబాబు శిష్యుడు రేవంత్రెడ్డిని ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లోను అడుగుపెట్టనీయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడ
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. జిల్లాలో వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.
రేవంత్రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వృత్తి కులాలకు ఏవైనా వర�
KTR | తెలంగాణ సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లు ధర్నాకు దిగిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టర్లు స్వయంగా సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేయడం రాష్ట్ర ప్రభ�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక
ప్రజారోగ్యం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుపెడ్తున్నామంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు నీటిమూటలయ్యాయి. కోట్ల రూపాయల మాట అటుంచి అద్దెలు చెల్లించకపోవడంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలు మూతపడే పరిస్థితి దాపురిం
ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. సర్వే కూడా పూర్తి కాని నాగోల్- ఎయిర్పోర్టు మెట్రో విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మసి పూసి మారేడు కాయ చేసినట్లు ఉంది.